Statue of Equaluity: సమతా మూర్తి విగ్రహం వద్ద ప్రధాని మోదీ ప్రత్యేక పూజలు

Statue of Equaluity: హైదరాబాద్ సమీపంలోని రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్‌లో నేడు సమతా మూర్తి విగ్రహాన్ని ఆవిష్కరించారు ప్రధాని నరేంద్ర మోదీ. ఈ సందర్భంగా ప్రధాని అక్కడ ప్రత్యేక పూజలు చేశారు. ఆ విశేషాలు ఫొటోల రూపంలో మీకోసం.

  • Feb 05, 2022, 21:15 PM IST
1 /5

సమతా మూర్తి విగ్రహాన్ని జాతికి అంకితమిస్తూ ప్రసంగం చేస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ.

2 /5

సమతా మూర్తి విగ్రహం వద్ద పూజలు చేస్తున్న ప్రధాన మంత్రి.

3 /5

ప్రధాని మోదీ చేత విశ్వక్సేనేష్టి యాగం చేయిస్తున్న చిన జీయర్ స్వామి (అంతర చిత్రంలో కేంద్ర మంత్రి కిషన్​ రెడ్డి, తెలంగాణ గవర్నర్​ తమిలిసై)

4 /5

రాత్రిపూట విద్యుత్ దీపాల వెలుగుల్లో సమతా మూర్తి విగ్రహం.

5 /5

సాయంత్రం పూట రామానుజాచార్యుల విగ్రహం ఎరియల్​ వ్యూ.