తెలంగాణలో లాక్ డౌన్ ఎఫెక్ట్

తెలంగాణలో కరోనా వైరస్ కారణంగా లాక్ డౌన్ చేయడంతో.. ఆ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. చాలా మంది జనం ఇళ్ల నుంచి బయటకు రాకుండా స్వీయ నిర్బంధం చేసుకున్నారు. దీంతో హైదరాబాద్ లో అంతా బంద్ వాతావరణం కనిపిస్తోంది.

  • Mar 23, 2020, 14:43 PM IST

తెలంగాణలో కరోనా వైరస్ కారణంగా లాక్ డౌన్ చేయడంతో.. ఆ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. చాలా మంది జనం ఇళ్ల నుంచి బయటకు రాకుండా స్వీయ నిర్బంధం చేసుకున్నారు. దీంతో హైదరాబాద్ లో అంతా బంద్ వాతావరణం కనిపిస్తోంది.

1 /4

2 /4

రైళ్లు రద్దు కావడంతో కాచిగూడ రైల్వే స్టేషన్ బోసిపోయి కనిపిస్తోంది.  మరోవైపు మెట్రో రైళ్లు కూడా రద్దయ్యాయి. దీంతో జనం ఎవరూ లేకుండా పోయారు.

3 /4

షాపింగ్ మాల్స్, చిన్న దుకాణాలు  అన్నీ మూసివేసి ఉన్నాయి.  బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి.

4 /4

బస్టాండ్లన్నీ జనం లేక వెలవెలబోయి కనిపిస్తున్నాయి. నిత్యం రద్దీగా ఉండే మహాత్మాగాంధీ బస్ స్టేషన్ చూస్తే పరిస్థితి అర్ధమవుతుంది.