Telangana Govt Pending DAs: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు దీపావళి బంపర్ ప్రైజ్.. పెండింగ్ డీఏల రిలీజ్‌కు రేపే ఆమోదం..!

Pending DAs in Telangana: తెలంగాణ కేబినెట్ మీటింగ్ రేపు (శనివారం) జరగనుంది. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలకు మంత్రిమండలి ఆమోదం తెలపనుంది. కొత్త ఆర్‌వోఆర్ చట్టానికి ఆమోదం తెలిపే అవకాశం కనిపిస్తోంది. మూసీ నివాసితులకు ఇవ్వాల్సిన నష్టపరిహారంపై కేబినెట్‌లో చర్చింనున్నారు. ఇక ఉద్యోగులు ఎంతగానో ఎదురుచూస్తున్న పెండింగ్ డీఏలపై కూడా కీలక నిర్ణయం తీసుకోనుంది.
 

1 /5

ఉద్యోగ సంఘాల నాయకులతో గురువారం సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా పలు సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లారు.  

2 /5

మొత్తం 51 డిమాండ్స్‌ను ముఖ్యమంత్రి ముందు ఉంచగా.. ఇందులో ఆరు ప్రధాన సమస్యలను పరిష్కరించాలని కోరారు.  

3 /5

అలాగే ఉద్యోగుల హెల్త్ కార్డులు, పీఆర్సీ, CPS రద్దు చేయాలని కోరారు. 317 జీవోను సమీక్షించాలని విన్నవించారు.  

4 /5

అలాగే ఉద్యోగుల హెల్త్ కార్డులు, పీఆర్సీ, CPS రద్దు చేయాలని కోరారు. 317 జీవోను సమీక్షించాలని విన్నవించారు.  

5 /5

ఉద్యోగుల సమస్యలపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నేతృత్వంలో మంత్రుల సబ్ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఇక రెండు డీఏలను విడుదల చేసే అవకాశం ఉండగా.. రేపు కేబినెట్ మీటింగ్‌లో గ్రీన్ సిగ్నల్ రానుంది.