KCR Govt : జూ. పంచాయితీ కార్యదర్శకులకు సర్కారు వార్నింగ్

KCR Govt : ఈ నెల 9న సాయంత్రం ఐదు గంటల్లోపు పంచాయితీ కార్యదర్శులు విధుల్లో చేరాలని ప్రభుత్వం ఆదేశించింది. డ్యూటీలో చేరకపోతే విధుల్లోంచి తొలగిస్తామని హెచ్చరించింది. జూ. పంచాయితీ కార్యదర్శులు సమ్మె చేయడంపై సర్కారు ఆగ్రహం వ్యక్తం చేసింది.

  • Zee Media Bureau
  • May 10, 2023, 09:08 AM IST

Video ThumbnailPlay icon

Trending News