Mee Seva Centers: రాష్ట్రవ్యాప్తంగా మీ సేవ కేంద్రాల్లో నిలిచిపోయిన పౌర సేవలు.. 3 రోజులుగా ప్రజల ఇబ్బందులు..

Mee Seva Centers: రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మీ సేవ కేంద్రాలు మొరాయిస్తున్నాయి. పోర్టల్‌ పనిచేయకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.  గడిచిన మూడు రోజులుగా సేవలు నిలిచి పోవడంతో  ప్రజా సేవాలు నిలిచిపోయాయి. 
 

1 /5

మీ సేవ కేంద్రాల్లో పోర్టల్‌ పనిచేయకపోవడంతో ప్రజలు గడిచిన మూడు రోజులుగా ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.  

2 /5

మీ సేవ కేంద్రాల ద్వారా నిత్యం కరెంట్‌ బిల్లు, ట్యాక్స్‌, ఇతర ధృవపత్రాల సేవలను పొందుతారు. రాష్ట్రవ్యాప్తంగా మీ సేవ కేంద్రాలు అందుబాటులో ఉన్నాయి.  

3 /5

పౌరసేవలు గత మూడు రోజులుగా అందుబాటులో లేకపోవడంతో ప్రజలు మీ సేవా కేంద్రాల నుంచి వెనుదిరుగుతున్నారు. ముఖ్యంగా పోర్టల్‌ పనిచేయపోవడంతో పౌరసేవలన్నీ నిలిచిపోయాయి.  

4 /5

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మీ సేవా సంటర్లకు సంబంధించిన ప్రధాన సర్వర్‌లో టెక్నికల్‌ సమస్యలు తలెత్తడంతో సేవలు నిలిచిపోయాయి.  

5 /5

ప్రజల తీవ్ర ఇబ్బందులను దృష్టిలో పెట్టుకున్న అధికారులు కూడా త్వరగా సమస్య పరిష్కార చర్యలు చేపట్టారు. మరో రెండు రోజుల్లో సర్వీసలు పునరుద్ధరించే అవకాశాలున్నాయని అధికారులు చెబుతున్నారు.