Actresses: మాల్దీవుల్లో రెచ్చిపోతున్న అందమైన భామలు

టాప్ హీరోయిన్లందరూ ఇటీవల కాలంలో భూతల స్వర్గం మాల్దీవులకు వెళ్లి తెగ ఎంజాయ్ చేస్తున్నారు. సముద్రం ఒడ్డున ఇసుక తిన్నెలపై ప్ర‌కృతిని ఆస్వాదిస్తూ.. భామలు మైమ‌ర‌చిపోతున్నారు. ఈ క్రమంలో వారు షేర్ చేస్తున్న ఫొటోలు సోషల్ మీడియాను తెగ హీటెక్కించేస్తున్నాయి. ఆ ఫొటోలను చూసిన వారి వారి ఫాలోవర్లందరూ తెగ సంబరపడిపోతున్నారు.
  • Nov 20, 2020, 12:30 PM IST

heroines latest pics viral on social media: టాప్ హీరోయిన్లందరూ ఇటీవల కాలంలో భూతల స్వర్గం మాల్దీవులకు వెళ్లి తెగ ఎంజాయ్ చేస్తున్నారు. సముద్రం ఒడ్డున ఇసుక తిన్నెలపై ప్ర‌కృతిని ఆస్వాదిస్తూ.. భామలు మైమ‌ర‌చిపోతున్నారు. ఈ క్రమంలో వారు షేర్ చేస్తున్న ఫొటోలు సోషల్ మీడియాను తెగ హీటెక్కించేస్తున్నాయి. ఆ ఫొటోలను చూసిన వారి వారి ఫాలోవర్లందరూ తెగ సంబరపడిపోతున్నారు.

1 /4

ఇటీవలనే ఇసుక తిన్నలపై బికినీలో రచ్చచేసిన బాలీవుడ్ బ్యూటీ దిశా పటానీ.. తాజాగా బికినీలో మరో ఫొటోను ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. 

2 /4

బాలీవుడ్ న‌టి తార సుత‌రియా కూడా త‌న బ‌ర్త్ డే సెల‌బ్రేష‌న్స్‌ కోసం మాల్దీవుల‌కు వెళ్లింది. అక్కడ ఈ అమ్మడు చేస్తున్న రచ్చ అభిమానులకు పిచ్చెక్కిస్తోంది.  

3 /4

నటి రకుల్ ప్రీత్ సింగ్ కూడా మాల్దీవుల్లో తెగ ఎంజాయ్ చేస్తోంది. తాజాగా ఆమె పంచుకున్న ఫొటోలు ఇన్‌స్టాను కుదిపేస్తున్నాయి.

4 /4

నటి ప్రణీత కూడా సముద్రం ఒడ్డున సేద తీరుతోంది. తాజాగా ఆమె కూడా ఫొటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది.