JEE-NEET: కాంగ్రేస్ నేతల ఆందోళన, నిరసనలు

  • Aug 28, 2020, 17:58 PM IST


కరోనాకాలంలో JEE, NEET పరీక్షల నిర్వహనను కాంగ్రేస్ నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. రాహుల్ గాంధి  #SpeakUpForStudentSaftey అనే క్యాంపెయిన్ ప్రారంభించారు.

1 /4

దేశ వ్యాప్తంగా కరోనా కేసులు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. 

2 /4

అదే సమయంలో జేఈఈ, నీట్ పరీక్షలు నిర్వహించడం పై కాంగ్రెస్ నేతలు వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. 

3 /4

ఈ పరీక్షలు నిర్వహించకూడదు అని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు.  

4 /4

దేశ వ్యాప్తంగా నిరసనలకు కాంగ్రేస్ పిలుపునిచ్చింది. దాంతో కాంగ్రెస్ నేతలు వీధుల్లోకి వచ్చి అందోళన వ్యక్తం చేశారు.