Telangana Congress Leader Kuna Srisailam Goud: తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్కు షాకుల మీద షాకులు ఇస్తున్నారు ఆ పార్టీ నేతలు, ఇదివరకే కొందరు పార్టీ ఫిరాయించారు. తాజాగా మరో కీలక నేత కాంగ్రెస్ పార్టీని వీడేందుకు సిద్ధమయ్యారు.
Revanth Reddy Writes Open Letter To Telangana CM KCR: రెండోసారి తమకు అధికారం కట్టబెడితే ఈ పని చేస్తామని సీఎం కేసీఆర్ వాగ్దాలు చేశారని కాంగ్రెస్ పార్టీ ఎంపీ రేవంత్ రెడ్డి గుర్తుచేశారు.
Ys Sharmila party: తెలంగాణలో వైఎస్ఆర్ బ్రాండ్ ఇప్పటికే సజీవంగా ఉందా..వైఎస్ అభిమానం తెలంగాణ ప్రజల్లో ఇంకా పోలేదా. లేకపోతే ఆరంభమే కానీ పార్టీ ప్రకటనపై అన్ని పార్టీలు అంతెత్తున ఎందుకు లేస్తున్నాయి. ఎందుకు ఆగమాగమవుతున్నాయి.
గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మాధవ్సింగ్ సోలంకి (94) కన్నుమూశారు. గుజరాత్ గాంధీనగర్లోని తన నివాసంలో సోలంకి (Madhav Singh Solanki ) శనివారం ఉదయం తుదిశ్వాస విడిచారు.
Donthi Madhava Reddy: మాజీ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. వరంగల్ - హైదరాబాద్ ప్రధాన రహదారి మీదుగా హన్మకొండ నుంచి హైదరాబాద్ వెళ్తుండగా మార్గమధ్యలో ఆయన కారు అదుపు తప్పి బోల్తా పడింది.
కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు బూటా సింగ్ (Buta Singh) (86) కన్నుమూశారు. ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బూటా సింగ్ శనివారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు.
UPA: ఎన్సీపీ ఛీఫ్ శరద్ పవార్ గురించి ఇటీవలి కాలంలో ఓ వార్త వైరల్ అవుతోంది. యూపీఏ ఛైర్పర్సన్ పదవి శరద్ పవార్కు దక్కబోతుందనేదే ఆ వార్త. మరి దీనిపై శరద్ పవార్ ఇప్పుడు ఏమని స్పందించారో తెలుసా..
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కేంద్ర వ్యవసాయ చట్టాలకు (Farm Laws) వ్యతిరేకంగా దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు నెల రోజులుగా ఆందోళన (farmers protest) చేస్తున్నారు. ఈ క్రమంలో రైతులు చేస్తున్న ఆందోళనకు గురువారం కాంగ్రెస్ పార్టీ సంఘీభావం తెలిపింది.
కాంగ్రెస్ కురువృద్ధుడు, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మోతీలాల్ ఓరా సోమవారం తుదిశ్వాస విడిచారు. 93 ఏళ్ల మోతీలాల్ ఓరా ఢిల్లీలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ (MP Ex CM Motilal Vora passes away) కన్నుమూశారు.
TPCC New Chief: తెలంగాణలో కాంగ్రెస్ బాస్ ఎవరనే దానిపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మాత్రం ఈ విషయంపై ఆచితూచి వ్యవహరిస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్రం నుంచి మరో అప్డేట్ వచ్చింది. టీపీసీసీ కొత్త చీఫ్ ఎవరనేది ఈ ఏడాది తేల్చడం లేదని పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్యం ఠాగూర్ తెలిపారు.
Kerala Local Body Election Results 2020: కేరళలో నేడు (బుధవారం) స్థానిక సంస్థల ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. అయితే ఎప్పటిలాగే ఎల్డీఎఫ్, యూడీఎఫ్ మరియు ఎన్డీయే మధ్య పోటాపోటీగా ఫలితాలు వెలువడుతున్నాయి. కాంగ్రెస్ మేయర్ అభ్యర్థి కేవలం ఒకే ఒక్క ఓటు తేడాతో ఓటమిచెందారు.
పార్లమెంట్ శీతాకాల సమావేశాలపై కేంద్రం కీలక ప్రకటన చేసింది. కరోనావైరస్ (coronavirus) మహమ్మారి కారణంగా ఈ ఏడాది పార్లమెంట్ శీతాకాల సమావేశాలు నిర్వహించడం లేదని (Central government) స్పష్టం చేసింది.
దేశంలో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ( Congress ) బలహీనపడిందని.. యూపీఏ చైర్మన్గా ఎన్సీపీ అధినేత శరద్ పవార్ (Sharad Pawar) నియమితులైతే తమకు సంతోషమేనని శివసేన ప్రకటించింది.
Jana Reddy: ఒకటి హైదరాబాద్ మేయర్ ఎవరు అవుతారు, ఎవరు ఎవరికి మద్దతిస్తారు. రెండోవ విషయం.. నాగార్జునసాగర్ ఉప ఎన్నిక. ఇటీవల టీఆర్ఎస్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య హఠాన్మరణంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది.
గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (GHMC) ఎన్నికల్లో నిలిచిపోయిన నేరెడ్మెట్ (Neredmet) డివిజన్ ఫలితం వెల్లడైంది. ఈ డివిజన్లో టీఆర్ఎస్ అభ్యర్థి ఘన విజయం సాధించారు. నేరెడ్మెట్ 136వ డివిజన్ ఓట్ల లెక్కింపు అనంతరం 782 ఓట్ల మెజార్టీతో టీఆర్ఎస్ అభ్యర్థి మీనా ఉపేందర్ రెడ్డి గెలుపొందారు.
ఎంతో రసవత్తరంగా జరిగిన గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలు 4న వెలువడిన సంగతి తెలిసిందే. అయితే 150 డివిజన్లకు గాను 149 డివిజన్ల ఫలితాలే విడుదలకాగా.. నేరెడ్మెట్ (Neredmet) డివిజన్ ఫలితం కోర్టు ఆదేశాలతో నిలిచిపోయింది.
Rahul Gandhi :రైతు నేతల పిలుపు మేరకు ఇవాళ భారత్ బంద్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ మేరకు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధి బంధ్కు ప్రజలు మద్దతు ఇవ్వాల్సిందిగా ప్రజలను కోరారు.
మాజీ మంత్రి, టీఆర్ఎస్ నేత కమతం రాంరెడ్డి (83) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శనివారం తెల్లవారుజామున హైదరాబాద్లోని తన నివాసంలో తుదిశ్వాస (Kamatham Ram Reddy passes away) విడిచారు.