Smriti Mandhana గురించి మీకు తెలియని విషయాలు!

  • Dec 07, 2020, 13:09 PM IST

Smriti Mandhana | స్మృతి మంథాన మహిళా క్రికెట్ క్వీన్. ఒక సంచలనం కూడా. చిత్తు శుద్ధితో రికార్డులు బ్రేక్ చేసే స్పోర్ట్స్ వుమెన్. స్మృతి మంథాన గురించి మీకు తెలియని 10 ఆసక్తికరమైన విషయాలివే.
 

1 /9

స్మృతి కుటుంబానికి క్రికెట్‌కు బ్యాగ్రౌండ్ ఉంది. సాంగ్లిలో జిల్లాస్థాయి క్రికెట్ పోటీల్లో మంథాన తండ్రి, సోదరుడు ఇద్దరూ క్రికెట్ ఆడారు. ఆమె సోదరుడు మహారాష్ట్ర అండర్ 16లో కూడా ఆడాడు.

2 /9

9 ఏళ్ల వయసులోనే స్మృతి మంథాన మహారాష్ట్ర అండర్15  జట్టుకు ఎంపికైంది.  11 ఏళ్లకు అండర్ 19కు ఆడి తన సత్తా చాటింది.

3 /9

స్మృతి మంథాన కెరియర్‌ను 2013లో జరిగిన వన్డే మ్యాచులో స్మృతి మంథాన తొలి డబుల్ సెంచరీ మలుపు తిప్పింది. ఈ ఘనత సాధించిన తొలి మహిళా క్రికెటర్‌గా రికార్డు క్రియేట్ చేసింది.

4 /9

2014లో జరిగిన వరల్డ్ టీ20 కప్ కోసం స్మృతి మంథాన తన 12వ తరగతి ఎగ్జామ్స్‌కు దూరం అయింది

5 /9

మైదానంలో బ్యాటింగ్‌తో విరుచుకుపడే స్మృతి మంథాన నార్మల్ లైఫ్‌లో మాత్రం చాలా సరదాగా ఉంటుంది.  

6 /9

స్మృతి మంథానకు మాథ్యూ హెడెన్ అంటే ఇష్టం.. కానీ బ్యాగింగ్ స్టైల్ మాత్రం సంగర్కర స్టైల్లో ఉండేలా చూసుకుంటుందట.

7 /9

స్మృతి మంథాన షెడ్యూల్ ప్రిపేర్ చేయడంలో ఫ్యామిలీ చాలా సహాయం చేస్తుందట.

8 /9

2014లో ఇంగ్లాండ్‌లోని వార్మ్‌స్లీ పార్క్‌లో జరిగిన వన్డే మ్యాచులో తెరంగేట్రం చేసింది.

9 /9

2017లో మహిళ ప్రపంచ కప్‌లో సెంచరీ సాధించి.. పిన్నవయసులోనే వరల్డ్ కప్‌లో ( World Cup Century ) సెంచురీ సాధించిన మహిళా క్రికెటర్‌గా నిలిచింది