Photos: సామాన్యుడి నుంచి మోదీ వరకు చిరుదివ్వెలు

  • Apr 06, 2020, 10:10 AM IST

కరోనా వ్యాప్తి నివారణకు జరుగుతున్న ఐక్య పోరాటానికి సంఘీభావ సంకేతంగా ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు ఆదివారం రాత్రి ప్రగతి భవన్ లో జ్యోతి వెలిగించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇచ్చిన పిలుపు మేరకు రాత్రి 9 గంటల నుంచి 9 నిమిషాల పాటు ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కొవ్వొత్తి వెలిగించారు. కొవ్వత్తి పట్టుకుని కరోనాపై పోరాడుతున్న వారికి సంఘీభావం ప్రకటించారు.

1 /15

కరోనా వ్యాప్తి నివారణకు జరుగుతున్న ఐక్య పోరాటానికి సంఘీభావ సంకేతంగా ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు ఆదివారం రాత్రి ప్రగతి భవన్ లో జ్యోతి వెలిగించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇచ్చిన పిలుపు మేరకు రాత్రి 9 గంటల నుంచి 9 నిమిషాల పాటు ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కొవ్వొత్తి వెలిగించారు. కొవ్వత్తి పట్టుకుని కరోనాపై పోరాడుతున్న వారికి సంఘీభావం ప్రకటించారు.

2 /15

3 /15

4 /15

ప్రపంచ అపర కుబేరులలో ఒకరైన ముకేష్ అంబానీ, ఆయన సతీమణి నీతా అంబానీ (Image Credit: Twitter)

5 /15

ఫ్యామిలీతో మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్  (Image Credit: Twitter)

6 /15

(Image Credit: Twitter)

7 /15

బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్  (Image Credit: Twitter)

8 /15

9 /15

10 /15

భార్యతో కలిసి క్రికెటర్ శిఖర్ ధావన్ దీపాలు   (Image Credit: Twitter)

11 /15

12 /15

13 /15

14 /15

15 /15