ట్రంప్ పర్యటన సందర్భంగా మల్ల విన్యాసాలు

అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ . . భారత పర్యటన కోసం ఏర్పాట్లు చకచకా సాగుతున్నాయి. ఆయనకు అన్ని రకాలుగా ఆతిథ్యమిచ్చేందుకు గుజరాత్ లో ఏర్పాట్లు చేశారు. భారత పర్యటనలో భాగంగా డోనాల్డ్ ట్రంప్. .  జాతిపిత మహాత్మా గాంధీ ఆశ్రమాన్ని సందర్శించనున్నారు.

  • Feb 23, 2020, 16:23 PM IST

అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ . . భారత పర్యటన కోసం ఏర్పాట్లు చకచకా సాగుతున్నాయి. ఆయనకు అన్ని రకాలుగా ఆతిథ్యమిచ్చేందుకు గుజరాత్ లో ఏర్పాట్లు చేశారు. భారత పర్యటనలో భాగంగా డోనాల్డ్ ట్రంప్. .  జాతిపిత మహాత్మా గాంధీ ఆశ్రమాన్ని సందర్శించనున్నారు. జాతిపిత మహాత్మా గాంధీకి నివాళులర్పిస్తారు.

1 /4

ఈ క్రమంలో సబర్మతి గురుకులం విద్యార్థులు ట్రంప్ ఎదుట ప్రత్యేక ప్రదర్శన చేయనున్నారు. ఇందుకోసం 15 మంది విద్యార్థులు మల్లకంభ విద్యను అభ్యాసం చేస్తున్నారు.

2 /4

3 /4

4 /4