Sudershan patnaik carona virus sand art : 'కరోనా వైరస్'పై సైకత శిల్పం

'కరోనా వైరస్'పై అవగాహన కోసం ఒడిశాకు చెందిన ప్రముఖ సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్ తాను సైతం అంటున్నారు. కరోనాపై అవగాహన కల్పిస్తున్నారు.

  • Mar 07, 2020, 13:05 PM IST

'కరోనా వైరస్'పై అవగాహన కోసం ఒడిశాకు చెందిన ప్రముఖ సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్ తాను సైతం అంటున్నారు. కరోనాపై అవగాహన కల్పిస్తున్నారు.  కరోనా వైరస్ అని పేరు వినగానే ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఐతే ఎవరూ ఆందోళన చెందవద్దన్న అవగాహన కల్పించాలని ఆయన కృషి చేస్తున్నారు. కరోనా వైరస్ రాకుండా  ముందు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. దానికి సంబంధించి ఇసుకతో పూరీ బీచ్ లో ఓ శిల్పాన్ని రూపొందించారు. 

1 /4

ఓ అమ్మాయి. .  కరోనా వైరస్ రాకుండా ఏం చేస్తుందో చిత్రంలో రూపొందించారు సుదర్శన్ పట్నాయక్. అమ్మాయి నల్లా కింద చేతులు శుభ్రంగా కడుక్కుంటోంది. ముఖానికి మాస్క్ ధరించి ఉంది. కరోనా వైరస్ పై ఆందోళన చెందవద్దని ఇంగ్లీషులో ఓ క్యాప్షన్ రాశారు.

2 /4

3 /4

4 /4