VVS Laxman: బ్రహ్మోత్సవాల్లో శ్రీవారిని దర్శించుకున్న మాజీ క్రికెటర్‌ వీవీఎస్‌ లక్ష్మణ్‌

BCCI Ex Coach VVS Laxman Offers Pooja In Tirumala: బీసీసీఐ మాజీ ప్రధాన కోచ్‌, భారత దిగ్గజ క్రికెట్‌ ఆటగాడు వీవీఎస్‌ లక్ష్మణ్‌ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా గురువారం సాయంత్రం లక్ష్మణ్‌ స్వామివారి సేవలో ఉన్నారు. పట్టువస్త్రాలు ధరించి సందడి చేశారు.

  • Zee Media Bureau
  • Oct 10, 2024, 11:07 PM IST

Video ThumbnailPlay icon

Trending News