రాజాసింగ్‌ పీడీయాక్ట్‌పై హైకోర్టు విచారణ

BJP MLA Rajasingh: రాజాసింగ్‌ పీడీయాక్ట్‌పై హైకోర్టు విచారణ చేపట్టింది. పీడీయాక్ట్‌ కొట్టేయాలని రాజాసింగ్‌ భార్య వేసిన పిటిషన్‌పై విచారణ జరిపింది. ప్రభుత్వం కౌంటర్‌ దాఖలు చేయకపోవడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.

  • Zee Media Bureau
  • Oct 20, 2022, 06:29 PM IST

BJP MLA Rajasingh: రాజాసింగ్‌ పీడీయాక్ట్‌పై హైకోర్టు విచారణ చేపట్టింది. పీడీయాక్ట్‌ కొట్టేయాలని రాజాసింగ్‌ భార్య వేసిన పిటిషన్‌పై విచారణ జరిపింది. ప్రభుత్వం కౌంటర్‌ దాఖలు చేయకపోవడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. వచ్చే విచారణ నాటికి కౌంటర్‌ దాఖలు చేయాలని..లేకుంటే ఆర్డర్‌ ఇస్తామని కోర్టు తెలిపింది. తదుపరి విచారణను కోర్టు ఈ నెల 28కి వాయిదా వేసింది.

 

Video ThumbnailPlay icon

Trending News