Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు కథ కంచికి చేరిందా?

Delhi Liquor Scam:  ఢిల్లీ లిక్కర్ స్కాంపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కాం విచారణతో కేంద్రానికి ఏం సంబంధం ఉందన్నారు. తెలంగాణ నేతలే ఢిల్లీకి వచ్చి లిక్కర్ వ్యాపారం చేశారని.. అక్రమాలు జరిగాయని తేలితే విచారణ జరపగా కల్వకుంట్ల ఫ్యామిలీ లింకులు బయటకి వచ్చాయన్నారు.

  • Zee Media Bureau
  • Jan 5, 2023, 05:13 PM IST

Delhi Liquor Scam:  ఢిల్లీ లిక్కర్ స్కాంపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కాం విచారణతో కేంద్రానికి ఏం సంబంధం ఉందన్నారు. తెలంగాణ నేతలే ఢిల్లీకి వచ్చి లిక్కర్ వ్యాపారం చేశారని.. అక్రమాలు జరిగాయని తేలితే విచారణ జరపగా కల్వకుంట్ల ఫ్యామిలీ లింకులు బయటకి వచ్చాయన్నారు. అవినీతి బయటపడటంతో కేంద్రం కావాలనే టార్గెట్ చేస్తుందంటూ డ్రామాలు చేస్తున్నారని కిషన్ రెడ్డి మండిపడ్డారు. కవిత కళ్లలో నిప్పులు వచ్చినా తమకు వచ్చిన నష్టం ఏమి లేదంటూ సెటైర్లు వేశారు.

Video ThumbnailPlay icon

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x