RAJGOPAL REDDY:రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసిన రాజగోపాల్.. పీసీసీ సీరియస్

RAJGOPAL REDDY: కొన్ని రోజులుగా కాంగ్రెస్ పార్టీని ఇబ్బంది పెట్టేలా మాట్లాడుతున్నారు సీనియర్ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. బీజేపీనే టీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయమని చెబుతున్నారు. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తున్నారు. దీంతో రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలపై టీపీసీసీ సీరియస్ గా ఉందని తెలుస్తోంది. ఆయనపై కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతోంది. 
 

  • Zee Media Bureau
  • Jul 26, 2022, 01:04 PM IST

Video ThumbnailPlay icon

Trending News