PM Narendra Modi Hot Comments Against Congress Party: కాంగ్రెస్ పార్టీపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర విమర్శలు చేశారు. దేశమంతా ఒకటే మోడల్ అని.. అబద్ధపు హామీలు ఇచ్చి మర్చిపోవడం కాంగ్రెస్ పద్ధతి అని మండిపడ్డారు. తెలంగాణలో కూడా అదే మోడల్ అని రేవంత్ రెడ్డిపై ప్రధాని మోదీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
PM Modi Called Abki Baar BJP Sarkar In Telangana: తెలంగాణ పర్యటనలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బీజేపీ శ్రేణులను ఉత్సాహపరిచారు. ఇక వచ్చేది బీజేపీ ప్రభుత్వమని పూర్తి విశ్వాసం ప్రకటించారు. మార్పు అనేది అనివార్యం అని.. అబ్కీ బార్ బీజేపీ సర్కార్ అని ప్రధాని మోదీ ప్రకటించారు.
PM Narendra Modi Telangana Visit Live Updates In Telugu: హ్యాట్రిక్ విజయం అనంతరం తొలిసారి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలంగాణలో పర్యటిస్తుండగా.. ఈ సమయంలో బండి సంజయ్ కొడుకుపై పోక్సో నమోదు కావడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ సమయంలో ప్రధాని పర్యటన ఎలా సాగుతుందో.. దానికి సంబంధించి లైవ్ అప్డేట్స్ ఇలా ఉన్నాయి.
Revanth Reddy Requests Telangana Need PM Narendra Modi Big Heart On Development: తెలంగాణ పర్యటనకు వచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి తెలంగాణ ముఖ్యమంత్రి కీలక విజ్ఞప్తి చేశారు. తెలంగాణ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం సహకారం కావాలని కోరారు. వికసిత్ భారత్ కావాలంటే తెలంగాణ కూడా అభివృద్ధి కావాలని పేర్కొన్నారు.
Bandi Sanjay First Reaction On His Son Bandi Bagirath POCSO Case: దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపిన బండి భగీరథ సాయిపై పోక్సో కేసు నమోదవడంపై తొలిసారి నిందితుడి తండ్రి, కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ స్పందించారు. తనకు న్యాయ వ్యవస్థపై నమ్మకం ఉందని విశ్వాసం వ్యక్తం చేశారు. నిరాధారమైన ఆరోపణలు అని కొట్టిపారేశారు.
Prison Goods NCRB Report: జాతీయ నేరాల రికార్డుల బ్యూరో NCRB 2024 సంవత్సరానికిగాను విడుదల చేసిన తాజా జైలు గణాంకాలలో.. జైలు సంస్కరణలు, ఖైదీల పునరావాసంలో తెలంగాణ అగ్రగామిగా నిలిచింది. ఈ గణాంకాలలో పలు విభాగాలలో జాతీయ స్థాయిలో అగ్ర ర్యాంకులను సాధించింది.
Telangana Beedi Workers Get Wage Hike: తెలంగాణలోని 7లక్షల మంది బీడీ కార్మికులకు రేవంత్ రెడ్డి సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. బీడీ పరిశ్రమ యాజమాన్యాలు, కార్మిక సంఘాల మధ్య జరిగిన చర్చలు ఫలించాయి. దీంతో కార్మికుల వేతనాలు పెంచుతున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. హైదరాబాద్ లో జరిగిన ఈ సమావేశంలో కొత్త వేతన ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం 2028 ఏప్రిల్ 30 వరకు అమల్లో ఉంటుందని పేర్కొంది. ఈ నిర్ణయంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సుమారు ఏడు లక్షల మంది బీడీ కార్మికులు లబ్ది పొందనున్నారు.
Jowar Distribution: తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు మంచి శుభవార్త చెప్పింది. ఇకపై రేషన్ కార్డుల మీద జొన్నలను కూడా పంపిణీ చేసేందుకు నిర్ణయం తీసుకుంది. జొన్నలు, మొక్కజొన్నలను కేవలం మార్కెట్ లో అమ్మే ధాన్యం, సరుకుగా చూడవద్దని.. ఈ ధాన్యాలను పేదవాడి ఆకలి తీర్చే సాధనాలుగా వినియోగించుకోవాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సూచించారు.
Telangana Inter Admission 2026: ఇంటర్లో చేరబోయే తెలంగాణ విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు బిగ్ అలర్ట్. ఇంటర్ ప్రవేశాలపై రాష్ట్ర ఇంటర్మీడియట్ విద్యా మండలి కీలక ప్రకటన చేసింది. 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇటీవల వెల్లడించిన ఇంటర్ అడ్మిషన్ల షెడ్యూల్ను.. తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు ప్రకటించింది. ఈ మేరకు తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.
CM Revanth Reddy: తెలంగాణలో ప్రతిపక్ష బీఆర్ఎస్ వాయిస్ పెంచింది..! గులాబీ బాస్ కేసీఆర్ ఎంట్రీతో బీఆర్ఎస్ లో కొత్త జోష్ వచ్చింది..! గులాబీ లీడర్లంతా.. అధికార పార్టీని టార్గెట్ చేస్తున్నారు..! కానీ.. కాంగ్రెస్ పార్టీలో మాత్రం.. బీఆర్ఎస్ పార్టీకి కౌంటర్ ఇచ్చే లీడర్లే లేకుండా పోయారా..! అటు మంత్రులు, ఇటు ఎమ్మెల్యేలు.. ప్రతిపక్షానికి కనీసం కౌంటర్ ఎందుకు వేయడం లేదు..! ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న సీఎం.. కొందరు నేతలకు లెఫ్ట్ రైట్ ఇచ్చేశారా..!
Tomorrow Degree Colleges Likely To Close On April 29th In Telangana: తెలంగాణలో విద్యార్థులకు భారీ అలర్ట్. రేపు కళాశాలల బంద్ ప్రకటించారు. పెద్ద ఎత్తున ఫీజురీయింబర్స్మెంట్, ఉపకార వేతనాలు పెండింగ్లో ఉండడంతో వాటి కోసం బీఆర్ఎస్ పార్టీ విద్యార్థి విభాగం భారీ ఉద్యమం ప్రకటించింది. అందులో భాగంగా రేపు కాలేజ్ల బంధ్ చేపట్టింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Nalgonda rtc driver: వరంగల్ నర్సంపేట్ ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్యకు యత్నించిన కొన్ని నిముషాలలోనే నల్గొండకు చెందిన ఒక ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్యకు యత్నించడం తెలంగాణలో హాట్ టాపిక్ గా మారింది. దీనిపై తెలంగాణ వ్యాప్తంగా ఆర్టీసీ జాక్ ప్రభుత్వం తీరును తప్పుపట్టింది.
Telangana Politics: బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య కామెంట్స్ తో కమలం పార్టీ ఇబ్బందుల్లో పడింది..! రాష్ట్ర ఏర్పాటును పాకిస్తాన్ విభజనతో పోల్చిన ఎంపీ తీరుపై యావత్ తెలంగాణ సమాజం భగ్గుమంటోంది..! ఈ విషయాన్ని మొదట్లో లైట్ తీసుకున్న కమలం పార్టీ.. ఇప్పుడు నేరుగా రంగంలోకి దిగింది..! ఎంపీ సొంత రాష్ట్రానికి చెందిన మరో కేంద్రమంత్రితో సారీ చెప్పించి.. డ్యామేజ్ కంట్రోల్ కు దిగిందనే చర్చ జరుగుతోందా..!
Telangana Cabinet Meet: ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంల అట్టడుకుతుంది. ఓ వైపు ఆర్టీసీ కార్మికులు తమను ప్రభుత్వంలో విలీనం చేయాలంటూ సమ్మె బాట పట్టారు. మరోవైపు ఉద్యోగులు జీతాలు ఇతర డిమాండ్ల సాధన కోసం ధర్నా చేయబోతున్నట్టు ప్రకటించారు. మరోవైపు కాళేశ్వరం పై జస్టిస్ ఘోష్ కమిషన్ .. కేసీఆర్ కు క్లీన్ ఇచ్చిన నేపథ్యంలో ఈ రోజు జరగబోయే క్యాబినేట్ సమావేశం రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది.
Rtc officials on driver and conductor jobs: ఖమ్మం పరిధిలోని ఆర్టీసీ యాజమాన్యం డ్రైవర్లు, కండక్టర్ పోస్టులకు గాను నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఆసక్తి కల్గిన అభ్యర్థులు డిపోమెనెజర్ ను కలవలాని చెప్పింది. మరోవైపు తెలంగాణ వ్యాప్తంగా ఎక్కడికక్కడ బస్సులు నిలిచిపోయాయి.
KCR Mentions TRS Again: బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ నోట మరోసారి టీఆర్ఎస్ పేరు వినిపించింది. సోమవారం జగిత్యాలలో సీనియర్ నేత జీవన్ రెడ్డి గులాబీ పార్టీలో చేరిక సందర్భంగా జరిగిన భారీ బహిరంగ సభలో గులాబీ బాస్ ప్రసంగించారు. తెలంగాణ ఇంటి పార్టీ టీఆర్ఎస్ దే మళ్లీ అధికారం.. పేదలను కడుపులో పెట్టుకుని చూసుకుని బాధ్యత నాది అంటూ గులాబీ అధినేత సంచలన కామెంట్స్ చేశారు. ఈ సందర్భంగా కేసీఆర్ నోట మరోసారి టీఆర్ఎస్ అనే పదం రావడంతో కార్యకర్తల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది.
Rotten Eggs Sale In Hyderabad: మార్కెట్లో ప్రస్తుతం ఓ కోడిగుడ్డు ధర రూ.6కి విక్రయిస్తున్నారు. అయితే ఓ వ్యక్తి మాత్రం తన వద్ద ఉన్న కోడిగుడ్ల లోడ్ను తీసుకొచ్చి కేవలం రూ.2లకే గుడ్డును అమ్మతున్నట్లు బోర్డ్ పెట్టాడు. ఆఫర్ నచ్చిన ఎంతో మంది జనం తక్కువ ధరకే కోడిగుడ్లను కొనుగోలు చేసి ఇంటికి తీసుకెళ్లారు. అక్కడున్న వారంతా కోడిగుడ్లను ఎగబడి కొంటుంటే.. ఓ వ్యక్తి మాత్రం అనుమానంతో కోడిగుడ్డును పగలకొట్టి చూడగా అప్పుడు అస్సలు రహస్యం బయటపడింది.
Rain Alert: తెలంగాణలో విభిన్న వాతావరణం జనాలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఒకవైపు రాష్ట్ర వ్యాప్తంగా ఎండల తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. పలు ప్రాంతాల్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్న క్రమంలో ప్రజలు బయటకు రావాలంటే జంకుతున్నారు. ఇదే సమయంలో పలు జిల్లాల్లో ఇవాళ్టి నుంచి ఈనెల 26వ తేదీ వరకు ఉరుములు, మెరుపులతో పాటు భారీ ఈదురుగాలులతో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఈ మేరకు హెచ్చరికలు జారీ చేసింది.
School Holiday News: దేశంలో ఎండ ఉష్ణోగ్రత తీవ్రరూపం దాల్చడంతో స్కూళ్లు, కాలేజీలకు వేసవి సెలవులను ముందుగానే ప్రకటిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే కొన్ని ప్రైవేట్ స్కూళ్లకు సెలవులు ఇవ్వగా..ఎండల ధాటికి ముందుగానే సెలవులు ఇవ్వనున్నారని సమాచారం.
V Prakash: వీ ప్రకాశ్ మాట్లాడుతూ లోక్ సభలో ఎంపీ తేజస్వీ సూర్య తెలంగాణపై ఇష్టమున్నట్లు మాట్లాడుతూంటే తెలంగాణ ఎంపీలు ఏంచేస్తున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణ అస్తిత్వంను దెబ్బతీసే ప్రయత్నాలు చేసి కనీసం అక్కడే ఒక్క ఎంపీకూడా ఖండించలేదన్నారు.ఏపీ , తెలంగాణవిభజనను ఎంపీ తేజస్వీ సూర్య భారత్,పాక్ విభజనతో పొల్చడం పెద్ద రచ్చగా మారింది.