Amit Shah Tirupati Tour Cancelled | కేంద్ర మంత్రి అమిత్ షా అనూహ్యంగా తిరుపతి పర్యటన రద్దు చేసుకున్నారు. ఈ విషయాన్ని దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులకు కేంద్ర హోంశాఖ కార్యాలయ సిబ్బంది సమాచారం అందించారు.
KTR On IPL 2021 In Hyderabad: తొలుత ఐపీఎల్ను కేవలం మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల్లోనే నిర్వహించనున్నారని కేవలం 6 స్టేడియాల్లో ఈ ప్రక్రియ జరుగుతుందని ప్రచారం జరిగింది. ఐపీఎల్ను 6 రాష్ట్రాల్లో నిర్వహించేందుకు బీసీసీఐ యోచిస్తోందని సమాచారం.
CoronaVirus Cases In Telangana: తెలంగాణలో కరోనా వైరస్ వివరాలను రోజువారీగా విడుల చేస్తుంది. శనివారం రాత్రి 8 గంటల వరకు 176 పాజిటివ్ కేసులు నమోదుకాగా, ఒకరు మృతిచెందారు.
COVID-19 Bulletin In Telangana: మహారాష్ట్రతో పాటు దక్షిణాది రాష్ట్రాలలో కరోనా కేసులు పెరుగుతున్నాయని, కనుక రేపటినుంచి రోజువారీగా కోవిడ్-19 హెల్త్ బులెటిన్ విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.
GHMC Mayor Gadwal Vijayalakshmi: గత ఏడాది డిసెంబర్ నెలలో జీహెచ్ఎంసీ ఎన్నికలు నిర్వహించారు. ఇటీవల ఫిబ్రవరి 11న మేయర్, డిప్యూటీ మేయర్ పదవికి ఎన్నికలు జరిగాయి. రాజ్యసభ సభ్యుడు కే కేశవరావు కుమార్తె గద్వాల విజయలక్ష్మి జీహెచ్ఎంసీ మేయర్గా విజయం సాధించడం తెలిసిందే.
Telangana Congress Leader Kuna Srisailam Goud: తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్కు షాకుల మీద షాకులు ఇస్తున్నారు ఆ పార్టీ నేతలు, ఇదివరకే కొందరు పార్టీ ఫిరాయించారు. తాజాగా మరో కీలక నేత కాంగ్రెస్ పార్టీని వీడేందుకు సిద్ధమయ్యారు.
Ys Sharmila new party: తెలంగాణలో మరో కొత్త పార్టీ ఆవిర్భావం కానుంది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనయ వైఎస్ షర్మిల ఆధ్వర్యంలో కొత్త రాజకీయ పార్టీ ప్రారంభం కానుంది. కొత్త పార్టీ ఏర్పాటుకు సంబంధించి షర్మిల అండ్ టీమ్ సన్నాహాలు చేస్తోంది.
నేడు తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పుట్టినరోజు. ఆయన జన్మదినాన్ని పురస్కరించుకుని పలువురు ప్రముఖులు సీఎం కేసీఆర్కు జన్మదిన శుభాకాంక్షలు చెబుతున్నారు. (Photos Credit: Twitter)
Harish Rao Wishes CM KCR On His Birthday: జన్మదినాన్ని పురస్కరించుకుని పలువురు ప్రముఖులు సీఎం కేసీఆర్కు జన్మదిన శుభాకాంక్షలు చెబుతున్నారు. మరోవైపు తెలంగాణ రాష్ట్ర సమితి(TRS) నేతలు, కార్యకర్తలు రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ అధినేత కేసీఆర్ బర్త్డే వేడుకలు నిర్వహిస్తున్నారు.
Ys Sharmila Party: తెలంగాణ రాజకీయాల్లో కలకలం కల్గించిన అంశం వైఎస్ షర్మిల కొత్త పార్టీ ప్రకటన. రాజన్య రాజ్యమంటూ ప్రజల్లోకి వెళ్లాలని నిశ్చయించుకున్న షర్మిల త్వరలో కొత్త పార్టీని ప్రకటించనున్నారు. అదెప్పుడంటే..
Mahabubabad Collectorate Construction: జిల్లాలో ప్రస్తుతం మహబూబాబాద్ కలెక్టరేట్ నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. అయితే సోమవారంనాడు ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఈ ఘటనలో కొందరు కార్మికులు గాయపడ్డారు.
Revanth Reddy Writes Open Letter To Telangana CM KCR: రెండోసారి తమకు అధికారం కట్టబెడితే ఈ పని చేస్తామని సీఎం కేసీఆర్ వాగ్దాలు చేశారని కాంగ్రెస్ పార్టీ ఎంపీ రేవంత్ రెడ్డి గుర్తుచేశారు.
Ys sharmila party: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కుమార్తె షర్మిల ఇప్పుడు రాజకీయాల్లో సంచలనంగా మారారు. తెలంగాణలో కొత్త పార్టీ ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ నేపధ్యంలో టీఆర్ఎస్ సీనియర్ నేత ఈటెల రాజేందర్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్నాయి.
TS Entrance Exam Schedule Released: రాష్ట్రంలో పలు కోర్సులలో ప్రవేశాల కోసం నిర్వహించే ఎంట్రన్స్ ఎగ్జామ్స్ షెడ్యూల వచ్చేసింది. తెలంగాణ ఉన్నత విద్యా మండలి పలు రకాల ప్రవేశ పరీక్షల షెడ్యూలును విడుదల చేసింది.
Telangana CM KCR Guidance To GHMC Mayor Gadwal Vijayalakshmi: నా పరిస్థితుల్లో మీరున్నా అంతే చేయగలరు. అర్థం చేసుకుని, అందరూ కలిసి కట్టుగా ఈ నగరాన్ని ముందుకు తీసుకుపోవాలి’అని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు
Vijayalaxmi Gadwal Elected As GHMC Mayor 2021: జీహెచ్ఎంసీ ఎన్నికలు 2021లో అధికార పార్టీ టీఆర్ఎస్ వ్యూహాలు ఫలించాయి. జీహెచ్ఎంసీ మేయర్, డిప్యూటీ మేయర్ రెండు పదవులు కైవసం చేసుకుంది.
GHMC Mayor Election 2021: నేడు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్, డిప్యూటీ మేయర్ పదవులకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. తొలుత కార్పొరేటర్లు ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
Minister Harish Rao comments on YS Sharmila's new party హైదరాబాద్: తెలంగాణలో రాజన్న రాజ్యం తీసుకొస్తామని.. రైతులను ఆదుకుంటామని ఏపీ సీఎం వైఎస్ జగన్ సోదరి YS Sharmila చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు.
Telangana: తెలంగాణలో పదవ తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. కరోనా కారణంగా విద్యాసంవత్సరం నష్టపోవడంతో మార్పులు చేర్పులతో పాటు..ఆలస్యంగా జరగనున్నాయి పరీక్షలు.
Ys Sharmila meeting: ఏపీ ముఖమంత్రి వైఎస్ జగన్ సోదరి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత వైఎస్ షర్మిల లోటస్ పాండ్ సమావేశం కలకలం రేపుతోంది. అన్నాచెల్లెళ్ల మద్య విబేధాల సందేహాలు తలెత్తుతున్నాయి. దీనిపై ప్రభుత్వ సలహాదారుడు సజ్జల వివరణ ఇచ్చారు.