CM KCR Record: కేసీఆర్ అరుదైన రికార్డు సృష్టించబోతున్నారు. ఒకేసారి అంటే నిరాటంకంగా 9 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేసిన ఘనత దక్కించుకోబోతున్నారు. రేపు అంటే జూన్ 2వ తేదీతో ఈ ఘనత సాధించిన ఒకే ఒక్కడిగా కేసీఆర్ నిలవనున్నారు. పూర్తి వివరాలు మీ కోసం..
Telangana Farmationday : తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు జరుపుతామని కేంద్రం ప్రకటించడంతో బీఆర్ఎస్ ఇరకాటంలో పడినట్టు అయింది. వేడుకలు నిర్వహిస్తున్న విషయాన్ని స్వయంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రకటించారు. గోల్కొండ కోటలో ఘనంగా ఈ వేడుకలు జరుపబోతోన్నట్టుగా తెలిపారు
9 Years Of PM Modi: మోదీ 9 ఏళ్ల పాలనపై రూపొందించిన ప్రత్యేక గీతాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ఆవిష్కరించారు. 9yearsofseva.bjp.org పేరుతో ప్రత్యేక వెబ్సైట్ను ఆవిష్కరించిన బండి సంజయ్... మోదీ ప్రభుత్వానికి మిస్డ్ కాల్ ద్వారా మద్దతు పలకాలి అని కోరుతూ 9090902024 నెంబర్ ను విడుదల చేశారు.
Ex Minister Vivek : పార్టీ మారుతున్నట్టుగా వస్తోన్న రూమర్లను ఖండించాడు మాజీ ఎంపీ, బీజేపీ జాతియ కార్యవర్గ సభ్యుడు వివేక్ వెంకటస్వామి. కేసీఆర్ నియంత పాలనను ముగింపు పలకడానికి, ప్రజాస్వామ్య తెలంగాణ కోసం పోరాటం ఆగదని వివేక్ అన్నారు.
Asaduddin Owisi : హైద్రాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీకి కేసీఆర్తో గ్యాప్ వచ్చిందా?బీఆర్ఎస్ పార్టీకి ఎంఐఎం షాక్ ఇవ్వబోతోందా? తాజాగా జరుగుతున్న రాజకీయ పరిణామాలు మాత్రం అవుననే సమాధానం ఇస్తున్నాయి. ఆదిలాబాద్ సభలో కేసీఆర్ను ఓవైసీ టార్గెట్ చేశాడు.
Minister Mallareddy : కాంగ్రెస్, బీజేపీలపై మంత్రి మల్లారెడ్డి మండిపడ్డాడు. ఆ రెండు పార్టీలు తెలంగాణకు చేసిందేమీ లేదని, ఏ మొహం పెట్టుకుని అడుగుతారని కౌంటర్లు వేశారు. ఆ పార్టీలను ప్రజలు తిరస్కరిస్తారని జోస్యం చెప్పాడు మంత్రి మల్లారెడ్డి.
పుట్టబోయేది ఆడపిల్ల అని తెలీగానే కొంతమంది గర్భంలోనే చిదిమేస్తుంటే.. కొంత మంది ఆడ పిల్ల పుడితే అదృష్టంగా భావిస్తున్నారు. అయితే పుట్టబోయేది అమ్మాయి అని తెలియగానే గర్భంలోనే చంపేస్తున్నారు. ఇలాంటి ఘటనలు తరచుగా వరంగల్ లో జరుగుతున్నాయని అధికారులు తెలిపారు.
ఇటీవల వీధి కుక్కల దాడిలో బాలుడు మరణించిన సంగతి తెలిసిందే. అది మరవక ముందే హైదరాబాద్ లోని కాంచన్ బాగ్ లో వీధి కుక్కలు దాడిలో 3 ఏళ్ల బాలుడు గాయపడ్డాడు. అధికారులకు ఎన్ని సార్లు ఫిర్యాదు చేసిన పట్టించుకోవట్లేదని బాలుడి తల్లిదండ్రులు, స్థానికులు వాపోయారు.
TPCC Chief Revanth Reddy Challenges Ministers KTR, Harish Rao: లక్ష కోట్ల విలువైన ఆస్తిని కేవలం రూ.7,300 కోట్లకు అమ్ముకున్నారని ఆరోపించారు. దీంతో పోలిస్తే ఢిల్లీ లిక్కర్ స్కాం చాలా చిన్నదని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. అయితే ఇంత బహిరంగంగానే దోపిడీ జరుగుతుంటే బీజేపీ నేతలు ఏంచేస్తున్నారని ప్రశ్నించారు.
Telangana Congress : కాంగ్రెస్ సీనియర్ నేతలు ఉదయం సమావేశం కానున్నారు. ఏఐసీసీ ఇంచార్జ్ మాణిక్యరావ్ ఠాకూర్, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, ఇతర సీనియర్ నేతలు ఈ సమావేశంలో భేటీ కానున్నారు. జూన్ 2వ తేదీ రాష్ట్ర ఆవిర్భావ వేడుకల మీద చర్చించనున్నారు.
Telangana : రాష్ట్ర ప్రగతి, అమరుల త్యాగాలు, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలపై సీఎం ప్రత్యేకంగా సమీక్షను చేపట్టాడు.
మహబూబాబాద్ జిల్లాలో ఉద్రిక్తత నెలకొంది. జిల్లా కేంద్రంలోని కొత్త కలెక్టరేట్ కార్యాలయానికి సమీపంలో సర్వే నెంబర్ 255/1 ప్రభుత్వ భూముల్లో పేదలు గుడిసెలు వేసుకోవగా.. వాటిని బుధవారం ఉదయం అధికారులు పోలీసు బలగాలతో వచ్చి తొలగించారు. అధికారులతో గుడిసె వాసుల వాగ్వవాదానికి దిగారు. పూర్తి వివరాలు ఇలా..
ప్రతి రోజు దేశంలో ఎక్కడో ఒకచోట రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఇటీవలే మహారాష్ట్రలో జరిగిన కారు ప్రమాదం మరవక ముందే.. ఔరంగాబాద్ లో జరిగిన ప్రమాదంతో విషాదం చోటు చేసుకుంది. ప్రమాదంలో మరణించిన వారు తెలంగాణా వాసులు కావటం, ఒకే కుటుంబం అవటంతో విషాదం నెలకొంది.
Rain Alert In Telangana: రాబోయే మూడు రోజుల పాటు తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. అవసరమైతే ప్రజలు ఇంటి నుంచి బయటకు రావాలని కోరారు. 40 కిమీ వేగంతో గాలులు వీస్తాయడం వల్ల తప్పకుండా అప్రమత్తంగా ఉండాలని అధికారులు తెలిపారు.
Telangana 10 years Celebrations Events List Schedule: " తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల " నేపథ్యంలో జూన్ 2వ తేదీ నుండి 22వ తేదీ వరకు 21 రోజుల పాటు ఘనంగా ఉత్సవాలు నిర్వహించాలని ప్లాన్ చేసిన రాష్ట్ర ప్రభుత్వం.. తాజాగా ఆ ఉత్సవాల రోజు వారీ కార్యక్రమాల షెడ్యూల్ ను ఖరారు చేసింది.
Podu Bhoomulu Pattas: తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల నిర్వహణ నేపథ్యంలో రోజువారీ కార్యక్రమాల షెడ్యూల్ ఖరారు, పోడు భూముల పట్టాల పంపిణీ, తదితర అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలపై ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు మంగళవారం నాడు సచివాలయంలో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసిఆర్ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
Telangana Weather Updates: సోమవారం తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాలో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిశాయి. అనేక చోట్ల మార్కెట్ యార్డుల్లో, ఐకేపీ కేంద్రాల్లో రైతులు కొనుగోలు కోసం తీసుకొచ్చిన ఒడ్లు వర్షాల పాలయ్యాయి. వర్షపు నీటికి వరి ధాన్యం తడిసిపోవడం చూసి అన్నదాతల అవస్థలు అంతా ఇంతా కాదు.
తెలంగాణాలో ఎండలు ఎలా మండుతున్నాయో తెలిసిందే. అయితే దాహం తీరటానికి మందు బాబులు నీళ్లకు బదులుగా బీర్లు తాగుతున్నారట.. వెలువడిన గణాంకాల ప్రకారం ఈ సారి వేసవిలో రికార్డు స్థాయి బీర్లు అమ్ముడయ్యాయని సమాచారం..
MP Soyam Bapu : పెళ్లి వేడుకల్లో సోయం బాపు చిందులు వేశారు. తన కొడుకు పెళ్లి వేడుకల్లో సోయంబాపురావు సందడి చేశారు. వివాహా అనంతరం ఆదివాసి సంప్రదాయ పాటలకు డ్యాన్సులు వేశారు. బంధుమిత్రులతో ఉత్సాహంగా కనిపించారు.