Add Zee Business As A Preferred Source
App

Train Robbery: సిగ్నల్ లకు బురదపూసి చోరీకి ప్లాన్.. దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన రైలు ప్రయాణికులు.. ఎక్కడో తెలుసా..?

Uttarakhand news: లక్సర్ రైల్వే స్టేషన్ సమీపంలో ఊహించని ఘటన చోటు చేసుకుంది. మొరాదాబాద్-సహారన్‌‌పుర్ రైల్వే డివిజన్ పరిధిలో ఉన్న లక్సర్ రైల్వే స్టేషన్ ఉంది. ఇక్కడ రైలు సిగ్నల్ కనిపించకుండా కొందరు దుండగులు లైట్లకు బురద రాశారు.
 Train Robbery: సిగ్నల్ లకు బురదపూసి చోరీకి ప్లాన్.. దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన రైలు ప్రయాణికులు.. ఎక్కడో తెలుసా..?
Image Credit: uttarakhandtrain(file)

About the Author

Inamdar Paresh

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.