తెలంగాణకు పునరంకితమవుదాం..!!

టీఆర్ఎస్ పార్టీ  20వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కెసీఆర్ ఇవాళ తెలంగాణ భవన్‌లో పార్టీ జెండాను ఆవిష్కరించారు. తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి, అనంతరం ప్రొ. జయశంకర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

  • Apr 27, 2020, 15:53 PM IST

టీఆర్ఎస్ పార్టీ  20వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కెసీఆర్ ఇవాళ తెలంగాణ భవన్‌లో పార్టీ జెండాను ఆవిష్కరించారు. తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి, అనంతరం ప్రొ. జయశంకర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అయితే కరోనా నేపథ్యంలో ఈ కార్యక్రమంలో సీఎం కేసీఆర్‌తో మంత్రులు మహమూద్‌ అలీ, ఈటల రాజేందర్‌, కేటీఆర్‌... ఎంపీ కే కేశవరావు, మాజీ స్పీకర్‌ మధుసూదనాచారి, రైతుబంధు సమితి అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌ రెడ్డి తదితరులు మాత్రమే పాల్గొన్నారు.

1 /4

2 /4

3 /4

4 /4