Photos and News: గవర్నర్ తమిళిసైను రాజ్ భవన్ లో కలిసిన సీఎం కేసీఆర్

  • Aug 29, 2020, 19:36 PM IST

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ఇవాళ రాజ్ భవన్ లో రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ ను కలిశారు.

1 /6

గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ బాబాయి ,  తమిళనాడులోని కన్యాకుమారి ఎంపి వసంత కుమార్ కరోనాతో పోరాతుడూ కన్ను మూశారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ గవర్నర్ ను మర్యాద పూర్వకంగా కలిసి పరామర్శించినట్టు సమాచారం.

2 /6

సెప్టెంబర్ 7 నుంచి తెలంగాణ శాసన సభ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. దీనికి సంబంధించి పలు అంశాలు చర్చించినట్టు సమాచారం.

3 /6

కరోనావైరస్ ను అరికట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల గురించి ముఖ్యమంత్రి కేసీఆర్ గవర్నర్ కు వివరించారు అని సమాచారం.

4 /6

 

5 /6

6 /6