ఏపీ వరద భీభత్సం మిగిల్చిన దృశ్యాలు, ముఖ్యమంత్రి జగన్ ఏరియల్ వ్యూ

భారీ వర్షాలతో ఆంధ్రప్రదేశ్‌లోని రాయలసీమ, నెల్లూరు జిల్లాలు అతలాకుతలమయ్యాయి. నదులన్నీ రోడ్లపై వచ్చి పడ్డాయి. దక్షిణ తీర ప్రాంతంలో 20 సెంటీమీటర్ల వర్షపాతంతో పరిస్థితి దారుణంగా మారింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఏరియల్ వ్యూ ద్వారా పరిస్థితి సమీక్షించారు. ప్రధాని నరేంద్ర మోదీ కూడా ముఖ్యమంత్రి జగన్‌తో మాట్లాడి పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. 

1 /9

2 /9

3 /9

4 /9

5 /9

6 /9

7 /9

8 /9

9 /9