కార్గిల్ యుద్ధం గురించి తెలుసుకోవాల్సిన ఆసక్తికర విశేషాలు

  • Jul 26, 2018, 16:06 PM IST

కార్గిల్ యుద్ధం గురించి తెలుసుకోవాల్సిన ఆసక్తికర విశేషాలు

1 /8

1971 తర్వాత భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య జరిగిన తొలి సంగ్రామమే కార్గిల్ యుద్ధం

2 /8

కార్గిల్‌లో భారత్‌కు చెందిన 500 మంది సైనికులు అమరులయ్యారు

3 /8

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఆపరేషన్‌కి చెందిన సఫేద్ సాగర్, కార్గిల్ యుద్ధంలో ప్రధాన పాత్ర పోషించారు

4 /8

కార్గిల్ యుద్ధం అనేది ప్రపంచాన్నే ఆశ్చర్యపరిచిన అత్యంత కఠినమైన, ప్రమాదకరమైన సంగ్రామం

5 /8

సిమ్లా ఒప్పందం అనేది ఇరు దేశాల మధ్య జరిగినా.. పరిస్థితులు హద్దులు దాటడంతో కార్గిల్ యుద్ధం అనివార్యమైంది

6 /8

పాకిస్తాన్ సాయుధులను కట్టడి చేయడానికి భారత్ "ఆపరేషన్ విజయ్"ను ఈ యుద్ధంలో భాగంగా ప్రారంభించింది. 

7 /8

అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రభుత్వం కార్గిల్ యుద్ధ సమయంలో నిర్ణయాధికారాలు తీసుకుంది. 

8 /8

కార్గిల్ యుద్ధం 1999 సంవత్సరంలో భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య జరిగింది.