SEBI Chief: సెబీ చైర్‌పర్సన్ మాధాబి పూరీ బుచ్‎కు లోక్‎పాల్ నోటీసులు ..వచ్చేనెలాఖరులో విచారణకు రావాలని ఆదేశం

SEBI Chief: స్టాక్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ చైర్ పర్సన్ మాధాబి పూరీ బుచ్, త్రుణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మెయిత్రాతోపాటు ఫిర్యాదు దారులను అవినీతి నిరోధక దర్యాప్తు సంస్థ లోక్ పాల్ విచారణకు కావాలంటూ ఆదేశాలు జారీ చేసింది. 
 

1 /5

SEBI Chief: అవినీతి నిరోధక అంబుడ్స్‌మన్ లోక్‌పాల్..సెబీ చీఫ్ మాధబి పూరీ బుచ్‌తో పాటు టిఎంసి ఎంపి మహువా మోయిత్రాతో సహా ఫిర్యాదుదారులను వచ్చే నెలలో విచారణకు రావాలంటూ ఆదేశాలు జారీ చేసింది.  హిండెన్‌బర్గ్ రీసెర్చ్ రిపోర్ట్, అధికారిక ఆర్డర్ ప్రకారం. లోక్‌సభ సభ్యురాలు మోయిత్రా, మరో ఇద్దరు దాఖలు చేసిన ఫిర్యాదులపై లోక్‌పాల్ నవంబర్ 8న బుచ్‌ని వివరణ కోరింది.

2 /5

క్యాపిటల్ మార్కెట్స్ రెగ్యులేటర్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) చైర్‌పర్సన్ బుచ్ తన ప్రతిస్పందనను నాలుగు వారాల్లోగా సమర్పించాలని కోరారు.

3 /5

గత నెల 8వ తేదీనే వివరణ ఇవ్వాల్సింది మాధాబి పూరి బుచ్ ను లోక్ పాల్ ఆదేశించింది. నాలుగు వారాల్లో వివరణ ఇవ్వాలంటూ బుచ్ ను కోరింది. తదానుకుగుణంగా ఈనెల 7వ తేదీన బుచ్ అఫిడవిట్ దాఖలు చేశారు.

4 /5

ఓరల్ హియరింగ్ కు హాజరుకావాలని ఆదేశిస్తూ లోక్ పాల్ చైర్ పర్సన్ జస్టిస్ ఏఎం ఖాన్విల్కర్ ఈనెల 19న ఆదేశాలు జారీ చేశారు. సెబీ చైర్ పర్సన్ ఫిర్యాదుదారులను విచారణకు హాజరుకావాలని నోటీసులు జారీ చేయాలని లోక్ పాల్ రిజిస్ట్రీని కూడా ఆదేశించింది.

5 /5

వచ్చేనెల 28న సెబీ చైర్ పర్సన్ మాధాబి పురి బుచ్, ఫిర్యాదు దారులు విచారణకు హాజరుకావాలని లోక్ పాల్ రిజిస్ట్రీ నోటీసులు జారీ చేయనుంది. 

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x