Ayodhya Railway Station: కొత్త ఎయిర్‌పోర్ట్, రైల్వేస్టేషన్ ప్రారంభం.. అయోధ్య నగరికి కొత్త సొగసులు

Maharishi Valmiki International Airport: మహర్షి వాల్మీకి అంతర్జాతీయ విమానాశ్రయం, అయోధ్య ధామ్ పునరుద్ధరించిన రైల్వే స్టేషన్‌ను ప్రధాని మోదీ శనివారం ప్రారంభించారు. అయోధ్య నగరికి కొత్త సొగసులు, సౌకర్యాలు కల్పించడంలో భాగంగా.. మోడర్న్ రైల్వేస్టేషన్, కొత్త ఎయిర్‌పోర్ట్ నిర్మించారు. 
 

  • Dec 30, 2023, 16:52 PM IST
1 /6

జనవరి 22న జరగనున్న రామాలయ మహా సంప్రోక్షణ వేడుకకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.   

2 /6

అయోధ్య ధామ్ రైల్వే స్టేషన్‌లో ప్రధాని నరేంద్ర మోదీ రెండు అమృత్ భారత్, ఆరు వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను నేడు ప్రారంభించారు.  

3 /6

ప్రధానమంత్రి రూ.15,700 కోట్లతో 46 మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు.  

4 /6

మోడర్న్ రైల్వే స్టేషన్‌లో అయోధ్య ధామ్ జంక్షన్ ఫుడ్ ప్లాజాలు, వెయిటింగ్ రూమ్‌లతో మూడు అంతస్తుల సౌకర్యంగా ఉంది.  

5 /6

అయోధ్య విమానాశ్రయం ఏడాదిలో దాదాపు 10 లక్షల మంది ప్రయాణికులకు సేవలు అందించనుంది. జనవరి 6న కార్యకలాపాలు ప్రారంభించనుంది.  

6 /6

ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, హైదరాబాద్, బెంగుళూరు, చెన్నై, అహ్మదాబాద్ వంటి ప్రధాన నగరాల నుంచి విమానాల ద్వారా భక్తులు అయోధ్య ఆలయానికి రానున్నారు.  

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x