PM Modi Tour: యూకే, ఇటలీలో భారతీయ సంతతి ప్రజల్ని కలుసుకున్న ప్రధాని మోదీ

ప్రధాని నరేంద్ర మోదీ యూకే, ఇటలీ పర్యటన ముగిసే ముందు అక్కడున్న భారతీయ సంతతిని కలుసుకున్నారు. ఐదు రోజుల పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ పలు ద్వైపాక్షిక చర్చల్లో పాల్గొన్నారు. యూకే, ఇజ్రాయిల్, నేపాల్, ఇటలీ, ఫ్రాన్స్ దేశాధినేతలతో చర్చించారు. అనంతరం పర్యటన చివరిలో భారతీయ సంతతికి చెందిన పలువురిని కలిశారు.

PM Modi Tour: ప్రధాని నరేంద్ర మోదీ యూకే, ఇటలీ పర్యటన ముగిసే ముందు అక్కడున్న భారతీయ సంతతిని కలుసుకున్నారు. ఐదు రోజుల పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ పలు ద్వైపాక్షిక చర్చల్లో పాల్గొన్నారు. యూకే, ఇజ్రాయిల్, నేపాల్, ఇటలీ, ఫ్రాన్స్ దేశాధినేతలతో చర్చించారు. అనంతరం పర్యటన చివరిలో భారతీయ సంతతికి చెందిన పలువురిని కలిశారు.

1 /7

ఐదు రోజుల విదేశీ పర్యటనలో భాగంగా ప్రదాని మోదీ యూకే, ఇజ్రాయిల్, నేపాల్, ఇటలీ, ఫ్రాన్స్ దేశాధినేతలతో ద్వైపాక్షిక చర్చలు జరిపారు.

2 /7

కొద్దిమంది భారతీయులకు ప్రధాని నరేంద్ర మోదీ ఆటోగ్రాఫ్ తీసుకునే అదృష్టం దక్కింది.

3 /7

ప్రధాని మోదీ సైతం ఆ డ్రమ్స్ బీట్ చేస్తూ వారితో కాస్పేపు సరదాగా గడిపారు. 

4 /7

ఎయిర్ పోర్ట్ కు బయలుదేరేముందు ప్రదాని నరేంద్ర మోదీకు భారతీయ సంతతి ప్రజలు డ్రమ్స్, ఛీర్చ‌అప్‌తో వీడ్కోలు పలికారు.

5 /7

ముఖ్యంగా అక్కడి చిన్నారులు, స్కూల్ విద్యార్ధులతో కరచాలనం చేసి..మాట్లాడారు. 

6 /7

ప్రధాని నరేంద్ర మోదీ వారి వద్దకు రాగానే భారత్ మాతాకీ జై నినాదాలు చేశారు.

7 /7

స్కాట్లండ్‌లోని గ్లాస్‌గోలో భారత ప్రధాని నరేంద్ర మోదీ బస చేసిన హోటల్ వద్దకు భారతీయ వస్త్రధారణలో అక్కడ స్థిరపడిన భారత సంతతి ప్రజలు చేరుకున్నారు.