Minister KTR: కేంద్ర ప్రభుత్వంపై మంత్రి కేటీఆర్‌ ఫైర్‌

Minister KTR: బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలపై టీఆర్ఎస్‌ పోరాడుతోందన్న మంత్రి కేటీఆర్. కాంగ్రెస్ కన్నా గట్టిగా నిలదీస్తున్నామని కేటీఆర్ అన్నారు. 

  • Zee Media Bureau
  • May 9, 2022, 04:44 PM IST

Minister KTR: కేంద్రంలో మోదీ అధికారంలోకి వచ్చాక నిత్యావసర ధరలు అమాంతంగా పెరిగాయన్న మంత్రి కేటీఆర్‌. 2014లో రూ. 410  ఉన్న సిలిండర్ ధర ఇప్పుడు వేయికిపైగా అయ్యిందని గుర్తు చేశారు.

Video ThumbnailPlay icon

Trending News