MLC Kalvakuntla Kavitha: కేసీఆర్ నిజామాబాద్ పర్యటనలో మౌనంగా ఎమ్మెల్సీ కవిత

MLC Kalvakuntla Kavitha: కేసీఆర్ నిజామాబాద్ పర్యటనలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మౌనంగా ఉండటం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. 

  • Zee Media Bureau
  • Sep 6, 2022, 02:09 PM IST

MLC Kalvakuntla Kavitha: కేసీఆర్ నిజామాబాద్ పర్యటనలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మౌనంగా ఉండటం హాట్ టాఫిక్ గా మారింది. కవిత సభా వేదికపై రాకుండా సభ ప్రాంగణంలో ఉండిపోవటం చర్చనీయాంశమైంది. ఈ పర్యటనలో దూరంగా ఉండాలని, ప్రసంగం చేయరాదని కేసీఆర్ చెప్పడం వల్లే కవిత అలా చేశారని తెలుస్తోంది. 

Video ThumbnailPlay icon

Trending News