Sanjay Raut: మనీ లాండరింగ్ కేసులో శివసేన ఎంపీ సంజయ్ రౌత్‌కు మరోసారి ఈడీ నోటీసులు

శివసేన ఎంపీ సంజయ్‌రౌత్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) మరోసారి సమన్లు జారీ చేసింది. బుధవారం (జూలై 20) విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. ముంబై గోరెగావ్ పాత్రచాల్ భూకుంభకోణంలో సంజయ్ రౌత్‌ మనీ లాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.

  • Zee Media Bureau
  • Jul 20, 2022, 05:05 PM IST

Sanjay Raut Summoned by ED: శివసేన ఎంపీ సంజయ్‌రౌత్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) మరోసారి సమన్లు జారీ చేసింది. బుధవారం (జూలై 20) విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. ముంబై గోరెగావ్ పాత్రచాల్ భూకుంభకోణంలో సంజయ్ రౌత్‌ మనీ లాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.

Video ThumbnailPlay icon

Trending News