Pawan kalyan: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తిరుపతిలోని మామండూరు అటవీ ప్రాంతాన్ని పరిశీలించారు. అధికారులతో కలిసి రెండు కి.మీ.ల మేర అడవిలో నడిచారు. ఇక మీదట ఎర్రగంధపుస్మగ్లింగ్ లను సహించేదిలేదన్నారు. కేంద్రంలో ఆపరేషన్ కగార్ చేపట్టామని, ఎర్రచందనం స్మగ్లర్ ల కోసం ఆపరేషన్ చేయడం తమప్రభుత్వంకు పెద్ద పనికాదన్నారు. ఇక మీదట స్మగ్లింగ్ లను వదిలేసి ఇతర పనుల్ని చూసుకొవాలని పవన్ కళ్యాణ్ స్మగ్లర్లకు మాస్ వార్నింగ్ ఇచ్చారు.
Pawan Kalyan: మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు ఇచ్చిన సలహా చర్చగా మారిందా..! డిప్యూటీ సీఎం గా కంటే ప్రతిపక్షపాత్ర పోషించాలని సూచించడం వెనుక ఆంతర్యం ఏమైనా ఉందా..! జగన్ అసెంబ్లీకి వెళ్లకపోతే ఆయన ప్లేస్ లోకి పవన్ వచ్చేస్తారని ఉండవల్లి అనడం వైసీపీకి హెచ్చరికగా మారిందా..! అయితే మాజీ ఎంపీ ఉండవల్లి ఇస్తున్న సలహాలను అటు పవన్ ఇటు జగన్ ఎవరు సీరియస్గా తీసుకుంటారు..!
YS Jagan Grand Entry: కృష్ణాజిల్లాలో మొంథా తుఫాను ప్రభావంతో నష్టపోయిన రైతులను మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయనకు పామర్రు, పెడన, మచిలీపట్నం ప్రాంతాల మీదుగా వెళ్తుండగా ప్రజల నుంచి భారీ ఘన స్వాగతం లభించింది. అడుగడుగునా అభిమానులు భారీ స్వాగతం పలికారు.
YS Jagan In Crop Fields: మొంథా తుఫాన్ ప్రభావంతో భారీ వర్షాలు పడి పంట నష్టపోయిన రైతులకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పరామర్శించారు. పంట పొలాల్లోకి దిగి కన్నీటిలో మునిగిన రైతులను కలిసి భరోసా ఇచ్చారు. తానున్నానని.. చంద్రబాబును ఒప్పించి నష్ట పరిహారం అందేలా చేస్తానని హామీ ఇచ్చారు.
YSRCP Digital Wing Big Plans: చంద్రబాబు ప్రభుత్వ తప్పిదాలు.. వైఫల్యాలను ఎత్తిచూపుతూనే.. మళ్లీ వైఎస్ జగన్ సీఎం అయ్యేందుకు వైఎస్సార్సీపీ సంచలన నిర్ణయం తీసుకుంది. చంద్రబాబు పాలనకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోరాటం చేయాలని నిర్ణయించింది. ఈ సందర్భంగా పార్టీ నాయకత్వం దిశానిర్దేశం చేసింది.
cyclone montha effect on ap: ఆంధ్ర ప్రదేశ్ ప్రస్తుతం మొంథా తుపాన్ ప్రభావంతో చిగురుటాకుల వణికిపోతుంది.ఈ క్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు,మంత్రులు నారాలోకేష్, పవన్ కళ్యాన్ లు ఎప్పటికప్పుడు అధికారులతో సమావేశం అయి తుపాన్ మీద ఆదేశాలిస్తు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు.
Nara Lokesh on Cyclone Montha: మంత్రి నారాలోకేష్ సైక్లోన్ మొంథా ప్రభావంపై అధికారులతో సమావేశం నిర్వహించారు. ప్రస్తుతం మొంథా తుపాను అత్యంత వేగంగా తీరానికి సమీపిస్తోందని, ఈ అర్ధరాత్రికి కాకినాడకు దక్షిణంగా తీరాన్ని దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వివరించారు. ఇప్పటికే కాకినాడ, మచిలీపట్నం, విశాఖపట్నం సహా పలు తీర ప్రాంతాల్లో భారీ వర్షాలు, తీవ్రమైన గాలులు వీస్తున్నాయని తెలిపారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా యంత్రసామాగ్రి, కమ్యూనికేషన్ పరికరాలు, అత్యవసర బృందాలను సిద్ధంగా ఉంచుకోవాలని మంత్రి నారాలోకేష్ అధికారులకు సూచించారు. అవసరం అయితే.. ఆర్మీనిసైతం రంగంలోకిదింపుతామని అధికారులకు మంత్రి
Montha cyclone Effect in andhra pradesh: బంగాళ ఖాతంలో ఏర్పడిన వాయుగుండం బలంగా మారుతుందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ముఖ్యంగా 'మొంథా' తుపాను నేపథ్యంలో ఇప్పటికే సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్ అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.
Montha cyclone effect on ap: మొంథా తుపాను ఎఫెక్ట్ తో ఇప్పటికే ఏపీలోని పలు ప్రాంతాల్లో భారీగా వానలు కురుస్తున్నాయి.ఈ క్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాకినాడ జిల్లా ఉన్నతాధికారులతో మాట్లాడి, కీలక ఆదేశాలు జారీ చేశారు.
Heavy rains in Andhra Pradesh: భారీ వర్షాలపై ఉన్నతాధికారులకు సీఎం చంద్రబాబు నాయుడు కీలక ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా.. వర్ష ప్రభావిత నెల్లూరు, ప్రకాశం, బాపట్ల, కడప, తిరుపతి జిల్లాల పరిస్థితిపై సీఎస్, జిల్లాల అధికారులతో సీఎం దుబాయ్ నుంచి మాట్లాడారు.
YS Sharmila vs Chandrababu: ఆరోగ్య శ్రీ పథకం బకాయిల కోసం ప్రైవేటు ఆస్పత్రుల ఆందోళనపై ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల స్పందించారు. ఈ సందర్భంగా చంద్రబాబుపై మండిపడ్డారు. చంద్రబాబు పాలనపై షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు.
Minister Kollu Ravindra: మంత్రి కొల్లు రవీంద్ర, వైఎస్సార్సీపీ మాజీ మంత్రి పేర్నినానిపై మండిపడ్డారు. అధికారం అడ్డం పెట్టుకుని పేదల భూముల్ని పేర్నినానికాజేశారన్నారు. ఆర్యవైశ్యుల్ని వేధించడమే పనిగా పెట్టుకున్నాడన్నారు.తమ జోలికి వస్తే.. చెప్పుతో కొడ్తామంటూ హెచ్చరించారు. బందరు ప్రజలకుఏంచేశావో చెప్పే ధైర్యముందా అంటూ సవాల్ విసిరారు.ఈ క్రమంలో కొల్లు రవీంద్ర వర్సెస్ పేర్నినాని వివాదం ఏపీలో హాట్ టాపిక్ గా మారింది.
Deputy cm pawan kalyan serious on bhimavaram dsp: వెస్ట్ గోదావరి జిల్లా భీమవరం డీఎస్పీ వ్యవహరంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సీరియస్ అయ్యారు. ఈ క్రమంలో సమగ్ర నివేదికను ఇవ్వాలని అధికారుల్ని ఆదేశించారు.
Deputy cm pawan kalyan diwali wishes: దీపావళి పండగ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా తెలుగు రాష్ట్రాల ప్రజలకు విషేస్ చెప్పారు. ఈ క్రమంలో ప్రజల మధ్య వైషమ్యాలు రగిల్చే వారితో జాగ్రత్తగా ఉండాలంటూ సూచనలు చేశారు.
YS Sharmila Slams On Modi AP Tour: జీఎస్టీ ఉత్సవ్ పేరిట ప్రధాని మోదీ చేపట్టిన ఏపీ పర్యటన తుస్సుమంది అంటూ కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రకటించారు. మోదీ పర్యటనపై షర్మిల కీలక వ్యాఖ్యలు చేశారు. వినేవాడుంటే చెప్పేవాడు మోడీ అన్నట్లు.. ఎద్దేవా చేశారు. అదేమిటో తెలుసుకుందాం.
Andhra Pradesh Politics: ఆ జిల్లా నేతల వ్యవహారం టీడీపీ హైకమాండ్కు తలనొప్పిగా మారిందా..! ప్రభుత్వానికి చెడ్డపేరు వచ్చే విషయాల్లో జాగ్రత్తగా ఉండాలని సీఎం చంద్రబాబు ఆదేశించినా.. కొందరు నేతలు పట్టించుకోవడం లేదా..! ఆ జిల్లాలో రేషన్ బియ్యం అక్రమ రవాణా విషయంలో అధికార పార్టీ నేతలు బహిరంగంగా విమర్శలు చేసుకోవడం పార్టీకి ఇబ్బందిగా మారిందా..! దాంతో నేరుగా రంగంలోకి దిగిన రాష్ట్ర చీఫ్ ఆ ఇద్దరు నేతలకు లెఫ్ట్ రైట్ ఇచ్చేశారా..! ఇంతకీ రాష్ట్ర చీఫ్ చేతిలో తలంటించుకున్న ఆ లీడర్లు ఎవరు..!
ap dgp harish Gupta on social media posts: ఇటీవల సామాజిక మాధ్యమాలలో కొంత మంది కాంట్రవర్సీలు పోస్టులు పెడుతూ, ఫెక్ ప్రచారం చేస్తున్నారని ఏపీ పోలీసులు సీరియస్ అయ్యారు. దీనిపై తాజాగా.. ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్త సీరియస్ వార్నింగ్ ఇచ్చారు.
Liqour Abhishekam To Chandrababu Photo: ఏపీలో సీఎం చంద్రబాబు ఫొటోకు మద్యంతో అభిషేకం చేసిన సంఘటన వైరల్గా మారింది. కల్తీ మద్యంపై నిరసన చేపడుతున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అందులో భాగంగా రాజమండ్రిలో మాజీ ఎంపీ మార్గాని భరత్ ఆధ్వర్యంలో సోమవారం ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా చంద్రబాబు చిత్రపటానికి మద్యం సీసాలు తీసుకుని ఫొటోపై అభిషేకం చేశారు.
RK Roja Slams To Chandrababu: కల్తీ మద్యంతో చంద్రబాబు ప్రభుత్వం ప్రజల ప్రాణాలు తీస్తోందని మాజీ మంత్రి ఆర్కే రోజా మండిపడ్డారు. నారా వారి సారా పాలన పేరుతో నగరిలో వైఎస్సార్సీపీ ఇచ్చిన పిలుపు మేరకు రోజా నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్భంగా చంద్రబాబు పాలనపై మాజీ మంత్రి రోజా తీవ్ర విమర్శలు చేశారు.
Perni nani heated arguments with ci: మచిలీ పట్నంలో మాజీ మంత్రి పేర్నినాని హల్ చల్ చేశారు. ఏకంగా సీఐతో వాగ్వాదంకు దిగారు. ఉరితీస్తారా ఏంటీ.. అంటూ వాగ్వాదంకు దిగారు. ఎన్నిసార్లు స్టేషన్ చుట్టు తిప్పుకుంటారని మండిపడ్డారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.