Govt Of Telangana New Employees Health Scheme Guidelines: తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగులు, పింఛన్దారులకు సంబంధించి శుభవార్త వినిపించింది. ఇటీవల ప్రారంభించిన కొత్త ఆరోగ్య పథకానికి సంబంధించిన మార్గదర్శకాలను విడుదల చేసింది. ఆ మార్గదర్శకాలు ఏమిటో పూర్తి వివరాలు తెలుసుకుందాం.
Big Good News To Contract Employees Again Regularisation Process Starts: ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వరుసగా నిర్ణయాలు ప్రకటిస్తూ వస్తోంది. రిటైర్మెంట్ వయస్సు పెంపు, సీపీఎస్ నుంచి పాత పింఛన్ విధానం వంటి వరాలు ప్రకటించిన కూటమి ప్రభుత్వం కాంట్రాక్ట్ ఉద్యోగులకు కూడా భారీ శుభవార్త వినిపించారు.
Good News To Telangana Govt Employees:తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగులకు తీపి కబురు వినిపించింది. వేల కోట్ల రూపాయలు బిల్లులు పెండింగ్లో ఉండగా వాటిలో కదలిక వచ్చింది. తాజాగా మరోసారి తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగులకు సంబంధించిన నిధులు విడుదల చేసింది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
Employees Friendly Govt In Andhra Pradesh:ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్న కూటమి ప్రభుత్వానికి ఏపీ ఉద్యోగులు కృతజ్ఞతలు తెలిపారు. ఉద్యోగులతో ఫ్రెండ్లీగా తమ ప్రభుత్వం ఉంటుందని సీఎం చంద్రబాబు తెలిపారు. ఈ సందర్భంగా ఉద్యోగ సంఘాలతో ఆయన కొద్దిసేపు సమావేశమయ్యారు.
Govt Employees Takes Big Decision For Pending Bills Rs 30000 Crore:అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వానికి ప్రభుత్వ ఉద్యోగులు ఆల్టిమేటం జారీ చేశారు. భారీ ఎత్తున బిల్లులు పెండింగ్లో ఉండడంతో వాటి కోసం ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వంతో తాడోపేడో తేల్చుకుంటామని ఉద్యోగ సంఘాలు ప్రకటించాయి.
Telangana Govt Employees New Health Scheme Will Launch On July 15th: తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగులకు సంబంధించి మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగులకు నిండు ఆరోగ్యం కల్పించడానికి తెలంగాణ ప్రభుత్వం కొత్త ఆరోగ్య పథకాన్ని తీసుకువస్తుంది. ఈ పథకాన్ని ఎప్పుడు ప్రారంభిస్తామనేది ప్రభుత్వం ప్రకటించింది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
Jackpot To Telangana Govt Employees: తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఒక్క రూపాయి భారం లేకుండా రూ.కోటి 25 లక్షల ఉచిత ప్రమాద బీమా పథకాన్ని ప్రారంభించింది. అన్నీ వర్గాల ఉద్యోగులకు ఈ పథకాన్ని వర్తించింది. బీమాపై ఆర్థిక శాఖ మంత్రి చేసిన ప్రకటన ఇదే!
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు భారీ శుభవార్త. ఉద్యోగ వర్గాలు కొన్నాళ్లుగా ఎదురుచూస్తున్న వేతన సవరణ సంఘం (పీఆర్సీ)పై బిగ్ అప్డేట్ వచ్చింది. ఉద్యోగులకు సంబంధించిన పీఆర్సీపై తెలంగాణ సీఎం కీలక ప్రకటన చేశారు. సాధ్యమైనంత త్వరగా పీఆర్సీని ఇస్తామని ప్రకటన చేశారు. ఎప్పుడో ఇవ్వాల్సిన పీఆర్సీ వాయిదా పడుతుండగా.. ఈ క్రమంలో తాజాగా అప్డేట్ రావడంతో ఉద్యోగ వర్గాలు ఆశాభావంలో ఉన్నారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం తీపి కబురు అందించింది. కొత్త పింఛన్ పథకం నుంచి ఉద్యోగులకు మినహాయింపు ఇస్తూ.. పాత పింఛన్ పద్ధతినే అమలు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఎన్పీఎస్ నుంచి ఓపీఎస్కు మారుస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం విశేషం.
Retirement Age Increased From 60 To 62 Years For Govt Employees In AP: అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఉద్యోగులకు సంబంధించిన కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును ప్రభుత్వం పెంచింది. 60 నుంచి 62 ఏళ్లకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
Jackpot To Govt Employees Telangana Deputy CM Announces 1 62 Percent DA Hike: ప్రభుత్వ ఉద్యోగులకు అదిరిపోయే వార్త ఇది. కొన్నాళ్లుగా ఊరిస్తున్న కరువు భత్యం (డీఏ) పెంపుపై ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. 1.62 శాతం డీఏ పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఉద్యోగులకు డిప్యూటీ సీఎం శుభవార్త వినిపించారు. డీఏ పెంపునకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
Telangana Govt Lecturers Association: యూజీసీ నిబంధనలకు విరుద్ధంగా సీఏఎస్ పదోన్నతులలో ప్రమోటీ డిగ్రీ లెక్చరర్లకు జూనియర్ లెక్చరర్గా చేసిన సర్వీసు లెక్కింపుపై తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన జీఓ నంబర్. 21పై తెలంగాణ ప్రభుత్వ లెక్చరర్ల సంఘం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.
Govt Employees About Telangana Govt New Health Scheme: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులతోపాటు ఉపాధ్యాయులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త పింఛన్ పథకంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ ఆగ్రహాన్ని ప్రభుత్వానికి రుచి చూపించారు. ఈ సందర్భంగా కీలక ప్రకటన చేశారు.
Tomorrow Public Holiday On May 20th:ప్రభుత్వ ఉద్యోగులకు భారీ శుభవార్త. ఒక సెలవు ముగిసిన తర్వాత ఒక రోజు విరామం తర్వాత మరో సెలవు వచ్చేసింది. అన్నీ విద్యా సంస్థలతోపాటు ప్రభుత్వ కార్యాలయాలకు రేపు సెలవు రానుంది. ఎందుకు? ఎక్కడ ఈ సెలవు లభించిందో తెలుసుకుందాం.
Telangana:తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం రేవంత్ రెడ్డి శుభవార్త చెప్పారు. ఉద్యోగుల కోసం రూ.2,000 కోట్లను విడుదల చేస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. పెండింగ్ బకాయిల చెల్లింపులు, ఉద్యోగులకు ఆర్థిక ఊరట కలిగించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఈ నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగుల్లో ఆనందం వ్యక్తమవుతోంది.
Big Alert To Govt Employees And Pensioners Salary Hike Get In 2027 With 8th Pay Commission: ప్రభుత్వ ఉద్యోగులు, పింఛన్దారులు కొండంత ఆశలతో ఎదురుచూస్తున్న 8వ వేతన సంఘానికి సంబంధించిన బిగ్ అప్డేట్ తెలిసింది. జీతాల పెంపు అనేది ఎప్పుడు అమలవుతుందో ఒక స్పష్టత వచ్చేది. ఈ వార్త తెలుసుకుంటే ఉద్యోగులు, పింఛన్దారులు ఆందోళన చెందే పరిస్థితి ఉంది.
Joint Staff Council Takes Key Decisions PRC DA Hike And Pending Bills: ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన సమస్యల పరిష్కారంలో కీలక ముందడుగు పడింది. ఉద్యోగులతో జరిగిన జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశంలో ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం అంగీకారం తెలిపింది. ఆ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు ఏమిటో తెలుసుకుందాం.
Jackpot To Govt Employees Govt Increased DA 1 50 Percent In Karnataka It Will Implement From 1st January 2026: ప్రభుత్వ ఉద్యోగులకు భారీ శుభవార్త. కరువు భత్యం పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. డీఏ పెంపుతో ప్రభుత్వ ఉద్యోగ వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. కర్ణాటక ప్రభుత్వ ఉద్యోగులకు ప్రకటించిన డీఏ పెంపు విషయాలు ఇలా ఉన్నాయి.
Big Good News To Telangana Govt Employees Teachers And Pensioners: ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడంతో తీవ్ర ఆగ్రహంతో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం ఎట్టకేలకు ఊరట కలిగించే నిర్ణయం ప్రకటించింది. ఉద్యోగ వర్గాల అందరి సమస్యలు, డిమాండ్లు వంద రోజుల్లో పరిష్కరిస్తామని హామీ ఇచ్చింది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
Big Update To Telangana Govt Employees Guidelines Finalised For Implementation Of EHS Scheme: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు మరో శుభవార్త. వారి ఆరోగ్యానికి సంబంధించిన పథకం విధివిధానాలు ఖరారయ్యాయి. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో సమావేశమైన ఉద్యోగులతో ఈహెచ్ఎస్పై చర్చ జరిగింది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
Telangana Police Employees Added Addittional Two Leaves For Birthdays And Wedding Anniversary: తెలంగాణ ప్రభుత్వం పోలీస్ ఉద్యోగులకు భారీ శుభవార్త వినిపించింది. అలుపెరగకుండా ప్రజల భద్రతలో భాగమైన పోలీసులకు తప్పనిసరిగా రెండు సెలవులు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కుటుంబానికి కూడా సమయం ఇవ్వాలని ప్రభుత్వం భావించి అదనపు సెలవులు ప్రకటించింది.
2 Percent DA Hike: కేంద్ర ప్రభుత్వం 2శాతం డీఏ పెంచుతున్నట్లు ప్రకటన వెలువడగానే ఉద్యోగులు ఆనందంతో ఎగిరిగంతేశారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు మాత్రమే కాదు ఇప్పుడు ఆయా రాష్ట్రాల ఉద్యోగులు, పెన్షనర్ల ముఖాల్లో సంతోషం వెల్లివిరుస్తోంది. మొన్న మధ్యప్రదేశ్ రాష్ట్రం 2శాతం డీఏను పెంచుతున్నట్లు ప్రకటిస్తే.. నిన్న బీహార్ లో కొత్తగా ఏర్పడిన బీజేపీ సర్కార్ కూడా డీఏను పెంచుతున్నట్లు ప్రకటించింది. తాజాగా రాజస్థాన్ ప్రభుత్వం కూడా డిఏ 2 శాతం ఆమోదించడంతో లక్షలాది మంది ఉద్యోగులు ప్రయోజనం పొందనున్నారు. ఈ నిర్ణయం వల్ల పెన్షన్ తోపాటు బకాయిల ప్రయోజనాం కూడా లభిస్తుంది.