KCR Delhi Tour: ముగిసిన కేసీఆర్ ఐదు రోజుల ఢిల్లీ పర్యటన

KCR Delhi Tour: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఐదు రోజుల ఢిల్లీ పర్యటన ముగిసింది. సమాజ్‌‌వాదీ పార్టీ అదినేత అఖిలేష్ యాదవ్ సహా ముఖ్య నేతలతో భేటీ అయ్యారు. ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో కేంద్రం ఆర్ధిక ఆంక్షలు విధిస్తోందని స్పష్టం చేశారు. 

  • Zee Media Bureau
  • Jul 31, 2022, 11:04 PM IST

Telangana Chief Minister KCR reached Hyderabad after completing his visit to Delhi. KCR visited Delhi for five days

Video ThumbnailPlay icon

Trending News