Basara IIIT: బాసర ట్రిపుల్ ఐటీలో గవర్నర్ తమిళి సై.. పోలీసుల ఆంక్షలపై ఆగ్రహం!

Telangana Governor Tamilisai Soundararajan visits IIIT Basara. నెల రోజులకు పైగా విద్యార్థుల ఆందోళనలతో అట్టుడుకుతున్న బాసర ట్రిపుల్ ఐటీకి గవర్నర్ తమిళి సై సౌందరాజన్ వెళ్లారు.

  • Zee Media Bureau
  • Aug 7, 2022, 05:37 PM IST

Governor Tamilisai Soundar Rajan visited Basara IIIT. నెల రోజులకు పైగా విద్యార్థుల ఆందోళనలతో అట్టుడుకుతున్న బాసర ట్రిపుల్ ఐటీకి గవర్నర్ తమిళి సై సౌందరాజన్ వెళ్లారు. క్యాంపస్ కు వచ్చిన గవర్నర్ కు ట్రిపుల్ ఐటీ ఇంచార్జ్ వీసీ వెంకరమణ, అధికారులు స్వాగతం పలికారు. గవర్నర్ విదార్థులతో మాట్లాడి.. వాళ్ల సమస్యలను నేరుగా తెలుసుకున్నారు. క్యాంపస్ లో నెలకొన్న సమస్యలను గవర్నర్ దృష్టికి విద్యార్థులు తీసుకెళ్లారు. 

Video ThumbnailPlay icon

Trending News