Vijayasai Reddy: టీడీపీవన్నీ అసత్య ప్రచారాలే..విజయ సాయి రెడ్డి ఫైర్..!

Vijayasai Reddy: ఏపీలో పాలిటిక్స్ హాట్‌ హాట్‌గా ఉన్నాయి. వైసీపీ, టీడీపీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది.

  • Zee Media Bureau
  • Jul 16, 2022, 08:52 PM IST

Vijayasai Reddy: అదానీ కంపెనీ విషయంలో వైసీపీ, టీడీపీ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. తాజాగా ఎంపీ విజయసాయిరెడ్డి కౌంటర్ ఇచ్చారు. అదానీ కంపెనీలో షేర్స్ ఉన్నాయన్న ఆరోపణలను ఖండించారు. ఈవిషయంలో టీడీపీ అసత్య ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. వేల కోట్లు ఎగ్గొట్టి ఈడీ కేసుల్లో ఇరుక్కున్న క్వారీ ప్రయోటర్లు ఎవరో చంద్రబాబు చెప్పాలని డిమాండ్ చేశారు.
 

Video ThumbnailPlay icon

Trending News