YS Jagan KonaSeema Tour: వరద ప్రాంతాల్లో సీఎం జగన్‌ రెండోరోజు పర్యటన.. సమస్యలు పరిష్కరించేందుకే వచ్చా!

YS Jagan Tour: AP CM YS Jagan visits Rajamahendravaram flood areas. గోదావరి వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏపీ సీఎం వైస్ జగన్ వరుసగా రెండోరోజు పర్యటిస్తున్నారు. 
he morning

  • Zee Media Bureau
  • Jul 27, 2022, 09:22 PM IST

గోదావరి వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏపీ సీఎం వైస్ జగన్ వరుసగా రెండోరోజు పర్యటిస్తున్నారు. రెండో రోజు రాజమహేంద్రవరం నుంచి ఆయన బయలుదేరారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలోని చింతూరు మండలం కోయుగూరులో వరద బాధితులను సీఎం పరామర్శించారు. ముంపు ప్రాంతాల సమస్యలు పరిష్కరించేందుకే ఇక్కడకు వచ్చానని సీఎం జగన్ వారికి దైర్యం చెప్పారు. 

Video ThumbnailPlay icon

Trending News