AP CM Jagan: వైసీపీ ఎమ్మెల్యేలకు సీఎం జగన్ క్లాస్...!

 

AP CM Jagan: వైసీపీ ఎమ్మెల్యేలకు సీఎం జగన్ క్లాస్ తీసుకున్నారు. గడప గడపకూ తిరిగితేనే టికెటు.. లేదంటే రాదు అని తేల్చి చెప్పేశారు. పులివెందులలో తన సోదరుడు, ఎంపీ అవినాశ్‌ రెడ్డి, తాను తిరుగుతున్నామనీ..మీరు తిరగకపోతే ఎలా? అని ఆయన ప్రశ్నించారు.

  • Zee Media Bureau
  • Jul 19, 2022, 07:27 PM IST

 

AP CM Jagan: వైసీపీ ఎమ్మెల్యేలకు సీఎం జగన్ క్లాస్ తీసుకున్నారు. గడప గడపకూ తిరిగితేనే టికెటు.. లేదంటే రాదు అని తేల్చి చెప్పేశారు. పులివెందులలో తన సోదరుడు, ఎంపీ అవినాశ్‌ రెడ్డి, తాను తిరుగుతున్నామనీ..మీరు తిరగకపోతే ఎలా? అని ఆయన ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో ఇప్పటివరకూ సరిగా తిరగని ఎమ్మెల్యేలు, కొందరు మంత్రులపైనా అసహనం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమం పర్యవేక్షణకు 175 నియోజకవర్గాలకు ప్రత్యేకంగా పరిశీలకులను నియమిస్తాం అని జగన్‌ వెల్లడించారు.

 

Video ThumbnailPlay icon

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x