అగ్రి కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులకు ఆహ్వానం

అగ్రి కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులకు ఆహ్వానం

Last Updated : Jun 23, 2019, 11:54 PM IST
అగ్రి కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులకు ఆహ్వానం

గుంటూరు: ప్రభుత్వ, ప్రైవేటు పాలిటెక్నిక్‌ కళాశాలల్లో రెండేళ్ల వ్యవసాయ, విత్తన సాంకేతిక, సేంద్రియ వ్యవసాయం కోర్సుతోపాటు మూడేళ్ల వ్యవసాయ ఇంజినీరింగ్‌ డిప్లొమో కోర్సుల్లో చేరాలనుకునే అభ్యర్థులు 2019-20 విద్యా సంవత్సరంలో ప్రవేశానికి దరఖాస్తు చేసుకోవాల్సిందిగా ఎన్జీ రంగా విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ భాస్కర రావు కోరారు. 

విద్యా సంవత్సరం ఆరంభం అవుతున్న నేపథ్యంలో శనివారం మీడియాతో మాట్లాడిన ఆయన.. జూలై 4లోగా యూనివర్సిటీ అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు.

Trending News