సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణకు టీడీపీ ఆహ్వానం ?

సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణకు టీడీపీ ఆహ్వానం ?

Last Updated : Mar 13, 2019, 10:59 AM IST
సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణకు టీడీపీ ఆహ్వానం ?

అమరావతి: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణకు టీడీపీ ఆహ్వానం పలికినట్టు తెలుస్తోంది. మాజీ ఐపీఎస్ ఆఫీసర్ అయినకు పార్టీలో సముచిత గౌరవం కల్పిస్తూ విశాఖ లోక్ సభ స్థానం నుంచి పోటీ చేయిస్తే, బాగుటుందని పార్టీ నేతలు భావిస్తున్నట్టు సమాచారం. ఒకవేళ లక్ష్మీనారాయణ పార్టీలో చేరి, విశాఖ లోక్ సభ స్థానం నుంచి పోటీ చేయడానికి అంగీకరించినట్టయితే, ఇప్పటివరకు ఆ స్థానం కోసం పరిశీలనలో వున్న గంటా శ్రీనివాస రావును అనకాపల్లి అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయించాలని టీడీపీ అధినాయకత్వం భావిస్తున్నట్టు వార్తలు వెలువడుతున్నాయి. 

Trending News