కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్.. జనం ఆశలు నెరవేరేనా ?

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ లోక్ సభలో కేంద్ర బడ్జెట్ 2019-20 ప్రవేశపెట్టారు. 

Last Updated : Jul 5, 2019, 03:18 PM IST
కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్.. జనం ఆశలు నెరవేరేనా ?

ఢిల్లీ: కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ లోక్ సభలో కేంద్ర బడ్జెట్ 2019-20 ప్రవేశపెట్టారు. షెడ్యూల్ ప్రకారమే సరిగ్గా ఉదయం 11 గంటలకు ఆమె తన బడ్జెట్ ప్రసంగాన్ని ప్రారంభించారు. అంతకన్నా ముందుగా కేబినెట్‌కి కేంద్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. బడ్జెట్ 2019-20పై చర్చించేందుకు పార్లమెంట్‌లోని మీటింగ్ హాలులో సమావేశమైన కేంద్ర కేబినెట్.. బడ్జెట్‌పై ఆమోద ముద్ర వేసింది. అనంతరం ప్రారంభమైన పార్లమెంట్ సమావేశాల్లో కేంద్రం 2019-20 బడ్జెట్‌ను సభలో ప్రవేశపెట్టారు.

చిరు వ్యాపారులకు గుడ్ న్యూస్: 3 కోట్ల మందికి పెన్షన్ స్కీమ్

Trending News