మోదీని తన అధికారిక నివాసానికి ఆహ్వానించి, ఆతిథ్యం పలికిన అర్జెంటినా అధ్యక్షుడు మౌరిసియో మాక్రి

  • Dec 01, 2018, 18:26 PM IST

13వ జీ-20 శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు అర్జెంటినా రాజధాని బ్యూనస్ ఎయిర్స్‌కు వెళ్లిన భారత ప్రధాని నరేంద్ర మోదీని తన అధికారిక నివాసానికి ఆహ్వానించి, ఆతిథ్యం పలికిన అర్జెంటినా అధ్యక్షుడు మౌరిసియో మాక్రి. 

1 /1

మోదీకి అల్పాహార విందు ఇచ్చిన అర్జెంటినా అధ్యక్షుడు మౌరిసియో మాక్రి