KA Paul: రాజగోపాల్ రెడ్డిపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తీవ్ర వ్యాఖ్యలు

కాంగ్రెస్ పార్టీకు రాజీనామా చేసిన కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డిపై ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ నేతలిచ్చిన 25 వేల కోట్ల బిజినెస్ ఆఫర్ కారణంగానే రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారని విమర్శించారు.

  • Zee Media Bureau
  • Aug 6, 2022, 11:46 PM IST

రాజగోపాల్ రెడ్డి పై ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ సంచలన వాఖ్యాలు

Video ThumbnailPlay icon

Trending News