Telangana: డీజీపీని కలిసిన తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు

కాంగ్రెస్ నేతలు తెలంగాణ డీజీపీని కలిశారు. కాంగ్రెస్ నుంచి గెలిచి బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్లిన 12 మంది ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. తామిచ్చిన ఆధారాల్ని సీబీఐకు బదిలీ చేయాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కోరారు. 

  • Zee Media Bureau
  • Jan 10, 2023, 02:11 PM IST

Telangana Congress leaders met the DGP

Video ThumbnailPlay icon

Trending News