Shweta Basu Prasad Photos: కొత్త బంగారు లోకం మూవీ హీరోయిన్ ఇప్పుడు ఎలా ఉందంటే?

Shweta Basu Prasad Photos: పదేళ్ల వయసు నుంచే బాలీవుడ్​లో బాలనటిగా చేస్తూ.. 17 ఏళ్ల వయసులోనే 'కొత్త బంగారు లోకం'తో హీరోయిన్​గా అరంగేట్రం చేసింది శ్వేతబసు ప్రసాద్​. ఆ తర్వాత తెలుగు, తమిళ, బెంగాలీ సినిమాల్లో వరుస ఆఫర్లను దక్కించుకుని గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం హిందీ చిత్రం 'ఇండియా లాక్​డౌన్​'లో నటనతో మెప్పించింది. 
 

  • Jan 17, 2022, 17:21 PM IST
1 /4

'కొత్తబంగారు లోకం' సినిమాతో పేరు తెచ్చుకున్న హీరోయిన్ శ్వేతాబసు ప్రసాద్‌. ​ పలు బాలీవుడ్‌ చిత్రాల్లోనూ నటించింది.   

2 /4

కొన్ని సంవత్సరాల ప్రేమ అనంతరం, 2018లో ఫిల్మ్ మేకర్‌ రోహిత్‌ మిట్టల్‌ను పెళ్లి చేసుకుంది. అనివార్య కారణాల వల్ల అతడి నుంచి విడిపోతున్నట్లు శ్వేతా.. గతేడాది ఇన్‌స్టా వేదికగా వెల్లడించింది.   

3 /4

కోర్టు నుంచి విడాకులు తీసుకునేందుకు వీరిద్దరు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో శ్వేతాబసు ప్రసాద్‌.. ఓ ఆంగ్ల పత్రికతో తన వ్యక్తిగత జీవితం గురించి ముచ్చటించింది.  

4 /4

పరస్పర అంగీకారంతోనే రోహిత్‌ మిట్టల్‌ నుంచి తాను విడిపోయినట్లు శ్వేత చెప్పింది. గతే ఏప్రిల్​లో భారత మాజీ ప్రధాని లాల్​ బహదూర్​ శాస్త్రి జీవితంపై వచ్చిన 'ద తాష్కెంట్ ​ఫైల్స్​' అనే హిందీ సినిమాలో ప్రధాన పాత్ర పోషించిందీ భామ.