Blood Pressure Control: బీపీ సమస్యలతో బాధపడుతున్నారా.. ఈ పండ్లను తినండి చాలు..

Blood Pressure Control: ప్రస్తుతం చాలా మంది అధిక రక్త పోటు సమస్యతో బాధపడుతున్నారు. అయితే దీని కారణంగా చాలా మందిలో గుండె సమస్యలు కూడా ఉత్పన్నమవుతున్నాయని నిపుణులు తెలుపుతున్నారు. అయితే చాలా మంది ఈ సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి మార్కెట్‌లో లభించే పలు రకాల ప్రోడక్ట్‌ను వాడుతున్నారు.

  • Aug 29, 2022, 18:02 PM IST

Blood Pressure Control: ప్రస్తుతం చాలా మంది అధిక రక్త పోటు సమస్యతో బాధపడుతున్నారు. అయితే దీని కారణంగా చాలా మందిలో గుండె సమస్యలు కూడా ఉత్పన్నమవుతున్నాయని నిపుణులు తెలుపుతున్నారు. అయితే చాలా మంది ఈ సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి మార్కెట్‌లో లభించే పలు రకాల ప్రోడక్ట్‌ను వాడుతున్నారు. అయినప్పటికీ ఎలాంటి ఫలితాలు పొందలేకపోతున్నారు. అయితే ఈ సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి పలు రకాల చిట్కాలను వినియోగించాలి. అయితే దీని కోసం ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ కూడా వహించాల్సి ఉంటుంది.

1 /5

అరటి పండ్లలో  పొటాషియం అధిక పరిమాణంలో ఉంటుంది. కాబట్టి ఇవి అధిక రక్తపోటు, గుండె సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. అంతేకాకుండా అరటి పండ్లు శరీరాన్ని దృఢంగా చేసేందుకు కూడా ప్రధాన పాత్ర పోషిస్తుంది. కాబట్టి ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా అరటి పండ్లను తీసుకోవాలి.

2 /5

బీపి సమస్య నుంచి ఉపశమనం పొందడానికి అరటి పండ్లు సహాయపడతాయని నిపుణులు తెలుపుతున్నారు. ఈ పండ్లలో ఉండే గుణాలు అధిక రక్త పోటును కూడా నియంత్రించడానికి సహాపడుతాయి. కాబట్టి రక్త పోటు సమస్యలతో బాధపడుతున్నవారు తప్పకుండా అరటి పండ్లను క్రమం తప్పకుండా తీసుకోవాలి.

3 /5

అధిక రక్త పోటు సమస్యలతో బాధపడుతున్నవారికి నారింజ పండ్లు కూడా ప్రధాన పాత్ర పోషిస్తాయి. ఇందులో ఉండే మూలకాలు శరీరంలో రోగనిరోధక శక్తి పెంచడమేకాకుండా.. అధిక బీపీని కూడా నియంత్రిస్తుంది. కాబట్టి బీపీ సమస్యలతో బాధపడేవారు తప్పకుండా ఇలా చేయండి.

4 /5

ప్రస్తుతం చాలా మంది 40 ఏళ్ల పైబడిన వారు హై బీపీ సమస్యల బారిన పడుతున్నారు. వివిధ రకాల ఆహారాలను తీసుకోవడం వల్ల ఇలాంటి సమస్యల బారిన పడుతున్నట్లు నిపుణులు తెలుపుతున్నారు. కాబట్టి ఈ సమస్య నుంచి ఉపశమనం పొందడానికి దుంపలో కూడిన ఆహారాలను తీసుకోవాలని నిపుణులు తెలుపుతున్నారు.

5 /5

ఆధుని జీవన శైలి కారణంగా చాలా మంది రక్తపోటు సమస్యలతో బాధపడుతున్నారు. అయితే ఈ సమస్యను దూరం చేయడానికి పుచ్చకాయ కూడా ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఇందులో ఉండే మూలకాలు శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచడమేకాకుండా.. బీపీని కూడా నియంత్రిస్తుంది. కాబట్టి ఈ పండును క్రమం తప్పకుండా తీసుకోవాలి.