Farm Bills 2020: కొత్త వ్యవసాయ చట్టం, అపోహలు- వాస్తవాలు

  • Dec 04, 2020, 11:02 AM IST

నరేంద్ర మోదీ ప్రభుత్వం ఇటీవలే తీసుకువచ్చిన కొత్త వ్యవసాయచట్టంపై (Farm Bills 2020) ఉత్తర భారత రైతలు నిరసన చేపట్టారు. దీని గురించి తెలుసుకోవడానికి, వారి నిరసనకు కారణం ఏంటో కనుక్కోవడానికి చాలా మంది ప్రయత్నిస్తున్నారు.

Also Read | Success Story: గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ సక్సెస్ స్టోరీ 10 పాయింట్స్ లో

1 /9

ప్రెస్ ఇంఫర్మేషన్ బ్యూరో తన ట్విటర్‌లో పోస్ట్ చేసిన సమాచారాన్ని మీకు అందిస్తున్నాము.  

2 /9

అపోహ-ఈ బిల్లు వల్ల కార్పోరేట్ సంస్థలకు లాభం, రైతులకు నష్టం. Also Read  | Donald Trump: మెలానియా విడాకులు ఇచ్చేస్తుందా ? రహస్యాలు వెల్లడించిన పీఏ!

3 /9

వాస్తవం- అనేక రాష్ట్రాల్లో రైతులు చెరుకు, కాఫీ వంటి పంటలను కార్పోరేట్ సంస్థలతో కలిసి పండిస్తున్నారు. ఈ బిల్లు వల్ల కొత్తగా చిన్నకారు రైతులు కూడా కొత్త సాంకేతికతో ఖచ్చితంగా లాభాలు సంపాదించవచ్చు.

4 /9

పెద్ద సంస్థలు కాంట్రాక్ట్ పేరుతో రైతులను మోసం చేస్తాయి. Also Read | FasTag Mandatory: ఫాస్టాగ్ ఇక తప్పనిసరి, ఎప్పటి నుంచో తెలుసా ?

5 /9

కాంట్రాక్ట్ అగ్రీమెంట్ అనేది రైతులకు ఫిక్సెడ్ ప్రైజ్ అంటే ఖచ్చితమైన ధరను అందిస్తుంది. కావాలంటే... రైతులు ఎప్పుడంటే అప్పుడు ఈ కాంట్రాక్ట్ నుంచి తొలగిపోవచ్చు.  Also Read |  Kamal Haasan: నటనతో పాటు కమల్ హాసన్ ఈ 5 విషయాల్లో దిట్ట అని తెలుసా ?

6 /9

పెట్టుబడి దారుల చేతుల్లోకి రైతుల భూమి వెళ్లిపోతుంది.

7 /9

ఈ బిల్లు రైతులు భూమి అమ్మడం, లీజ్‌కు ఇవ్వడం, తనఖా పెట్టడాన్ని నిషేధిస్తుంది. పంటపై ఒప్పందం ఉంటుంది. పొలంపై కాదు.

8 /9

ఇక మండీలు మూతపడతాయి.

9 /9

మార్కెట్ వ్యవస్థ ఎప్పటిలాగే కొనసాగుతోంది