Raja Yogam: 50 యేళ్ల తర్వాత అరుదైన శని దేవుడి రాజయోగం.. ఈ రాశులకు అన్ని రాజభోగాలే..

Raja Yogam: శని, రాహుల కలయికల వలన దాదాపు అర శతాబ్ధం తర్వాత  ఈ రాశుల వారికి రాజయోగంతో పాటు అదృష్టం వరించబోతుంది. సంపదల వర్షం కురిపించబోతున్నట్టు జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.

1 /6

దసరా నవరాత్రుల్లో  శని దేవుడు రాహువుకు సంబంధించిన శతభిషా నక్షత్రంలో సంచరించనున్నాడు. రాహువు, శనీశ్వరుడు ఇప్పటికే ఒకే నక్షత్రంలో ఉండడం వల్ల శని, రాహువు కలయికల వలన అనేక ప్రయోజనాలు కలగనున్నాయి.

2 /6

శనీశ్వరుడు, రాహువు కలయిక వలన సుమారు 50 యేళ్ల తరువాత కొన్ని రాశుల వారికీ అద్భుత ప్రయోజనాలు అందించబోతున్నాడు.

3 /6

తుల రాశి.. ఈ టైమ్ లో అనుకున్న పనులు వెంటనే నెరవేరే అవకాశాలున్నాయి. కొన్ని శుభవార్తలు వినే అవకాశం ఉంది.అంతేకాదు వైవాహిక జీవితంలో అన్ని రకాల సమస్యల బయట పడతారు.

4 /6

మిథున రాశి.. శనిశ్వరుడు, రాహువు వలన గరిష్ఠ ప్రయోజనాలు అందుకుంటారు.  ఈ సమయంలో అదృష్టం కలిసొచ్చే అవకాశాలున్నాయి.  వ్యాపారస్తులకు ఊహించన ఆర్థిక ప్రయోజనాలు కలుగనున్నాయి. వృత్తి జీవితంలో కూడా అద్భుతమైన ప్రయోజనాలు అందుకుంటారు.

5 /6

మకర రాశి.. మకర రాశి వారికీ ఈ సందర్భంగా అనుకోని ధనలాభం కలగనుంది. అలాగే ఈ సమయంలో ధైర్యంతో పాటు ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది. వ్యాపారస్తులకు చాలా అనుకూలం.

6 /6

గమనిక: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటెర్నెట్, జ్యోతిష్యులు చెప్పిన విషయాలను ప్రస్తావించాము. మతపరమైన అభిప్రాయాల ఆధారంగా ఇచ్చాము. ZEE NEWS దీనిని ధృవీకరించడం లేదు.

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x