ఉగ్రదాడిలో ఐదుగురు జవాన్లు మృతి, ముగ్గురికి గాయాలు

ఉగ్రదాడిలో ఐదుగురు జవాన్లు మృతి, ముగ్గురికి గాయాలు

జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. అనంతనాగ్‌లోని కేపీ రోడ్‌లో వున్న ఆక్స్‌ఫర్డ్ స్కూల్‌కి సమీపంలో బి/116 బెటాలియన్ ట్రూప్స్‌పై కాల్పులకు తెగబడిన ఉగ్రవాదులు ఈ దాడిలో ఐదుగురు సీఆర్పీఎఫ్ జవాన్లను పొట్టనపెట్టుకున్నారు.

/telugu/india/5-crpf-jawans-dead-3-others-injured-in-terror-attack-in-jks-anantnag-district-1-terrorist-shot-dead-15784 Jun 12, 2019, 07:25 PM IST