Monsoon: నైరుతి రుతుపవనాల రాక కాస్త ఆలస్యం కానుంది. కేరళ తీరాన్ని తాకిన వారం రోజుల్లో తెలుగు రాష్ట్రాల్ని పలకరించనున్నాయి. భగభగమండుతున్న ఎండలతో అల్లాడుతున్న ప్రజలకు ఉపశమనం కలగనుంది.
ఏపీకి తుపాను ముప్పు పొంచి ఉంది. తాజాగా ఇస్రో ఈ మేరకు హెచ్చరికలు జారీ చేసింది. అక్టోబర్ మూడో వారం నుంచి నవంబర్ మొదటి వారం లోపు మూడు తుపాన్ల గండం ఉందని పేర్కొంది.
/telugu/ap/ap-coast-put-on-alert-as-cyclone-131 Sep 20, 2017, 03:26 PM IST