Ayodhya Ram Mandir: అయోధ్య రామాలయం ప్రారంభోత్సవం వేళ ఈ రాష్ట్రాల్లో సెలవు.. తెలుగు రాష్ట్రాల్లోనూ డిమాండ్

Ayodhya Ram Mandir: అయోధ్య రామాలయం ప్రారంభోత్సవం వేళ ఈ రాష్ట్రాల్లో సెలవు.. తెలుగు రాష్ట్రాల్లోనూ డిమాండ్

Ayodhya Ram Mandir: హిందూవులంతా ఎదురుచూస్తున్న అద్భుత సమయం ఆసన్నమవుతోంది. శతాబ్దాల కల.. దశాబ్దాల పోరాటం ఈనెల 22న సాకారం కానుంది. దేశమంతా పండుగ వాతావరణం సంతరించుకుంది. అయోధ్య రామ మందిరం ప్రాణప్రతిష్ట వేడుకకు చాలా రాష్ట్రాలు సెలవు ఇవ్వగా.. మరికొన్ని రాష్ట్రాల్లో కూడా సెలవు ఇవ్వాలనే డిమాండ్‌ వ్యక్తమవుతోంది. మరి తెలుగు రాష్ట్రాలు కూడా ఇస్తాయో లేదో అనేది ఆసక్తికర చర్చ జరుగుతోంది. రాష్ట్రాలు ప్రకటించకపోతే కేంద్ర ప్రభుత్వమే జాతీయ సెలవు దినం ప్రకటించే అవకాశం కూడా ఉంది.

/telugu/india/ayodhya-ram-mandir-pran-pratishtha-holiday-obeservers-some-states-and-telugu-states-also-observe-or-not-rv-120517 Jan 18, 2024, 11:42 AM IST

Trending News