Amarnath Cloudburst:16కు పెరిగిన అమర్ నాథ్ మృతులు... గల్లంతైన వారి కోసం హెలికాప్టర్ల ద్వారా గాలింపు

Amarnath Cloudburst:అమర్ నాథ్ యాత్రలో వరదలకు చనిపోయినవారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇప్పటికే 16  మంది చనిపోయినట్లు అధికారులు వెల్లడించారు. మరో 40 మంది గల్లైంతైనట్లు భావిస్తున్నారు. గల్లంతైన వాళ్ల ఆచూకి కోసం గాలిస్తున్నారు. ప్రతికూల పరిస్థితుల్లోనూ ఎన్డీఆర్ఎఫ్, SDRF, సైన్యం తీవ్రంగా శ్రమిస్తున్నాయి. మృతుల సంఖ్య మరింతగా పెరగవచ్చని భావిస్తున్నారు

  • Zee Media Bureau
  • Jul 9, 2022, 01:18 PM IST

Video ThumbnailPlay icon

Trending News