CM KCR : కొత్త సచివాలయంలో తొలి భేటి

CM KCR : తెలంగాణ కేటినేట్ సమావేశం నేడు జరగనుంది. కొత్త సచివాలయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన మంత్రి వర్గ భేటీ జరుగుతుంది. పలువురు ఉన్నతాధికారులు కూడా హాజరుకానున్నారు. కొత్త సచివాలయంలో తొలి భేటి అవ్వడంతో ప్రాధాన్యతను సంతరించుకుంది.

  • Zee Media Bureau
  • May 18, 2023, 11:30 AM IST

Video ThumbnailPlay icon

Trending News